కబ్జాకోరులపై శివాలెత్తిన ఈటల


25 ఏళ్లకు పైగా సుదీర్ఘ రాజకీయంలో శాంతమూర్తిగా పేరుపడ్డ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ కబ్జాకోరులపై సీరియస్ అయ్యారు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌పై చేయి చేసుకొని పేదల భూములను కబ్జా పెడితే చూస్తూ ఊరుకోనని తేల్చి చెప్పారు. దాదాపు 30 ఏండ్ల నుంచి...

పేదలకు ఇబ్బందొస్తే అండగా నిలబడతాం


పేదవాడికి ఇబ్బంది వస్తే అండగా నిలబడతామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్​ రెడ్డి మూసీ బాధితులకు భరోసా ఇచ్చారు. గత రెండు నెలలుగా మూసీ సమీపంలో ఉన్న నిరుపేదలందరూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారని...

ఒక్క రోజు.. మూడు సమస్యలు.. ముగ్గురు నాయకులు..


సమస్య ఎక్కడున్నా సరే అక్కడ బిజెపి వాలిపోతుంది… ప్రజల పక్షాన పోరాడుతుంది… ఉధృతమైన ఉద్యమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతుంది.. సమస్య పరిష్కారానికి కృషి చేస్తుంది.. ప్రజలు అన్యాయం అవుతున్నారంటే తమ హోదాను సైతం పక్కకుపెట్టి బాధితుల తరఫున నిలబడుతుంది.. ఈ అక్టోబర్ 19న...