Hamara Sankalp Vikasit Bharat

తెలంగాణలో డబుల్ డిజిట్ దిశగా బిజెపి, ఓటమి దిశగా కాంగ్రెస్, వాషౌట్ దిశగా బీఆర్ఎస్


2024 లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వీస్తున్న మోదీ గాలితో తెలంగాణలోని 17 లోక్ సభ స్థానాల్లో బిజెపి 12 స్థానాలకు పైగా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల షెడ్యూల్...

ముస్లిం లీగ్, నక్సల్స్ ఎజెండా, దగాకోరు వాగ్దానాలతో కాంగ్రెస్ మ్యానిఫెస్టో


2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ పాలనలో జరిగిన కుంభకోణాలు, బాంబుదాడులు, అస్తవ్యస్థమైన ఆర్థిక విధానాలు, మహిళలపై దారుణాలతో విసిగిన యావత్ దేశ ప్రజానీకం 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ...

తెలంగాణలో రజాకార్ లతో కాంగ్రెస్ పొత్తు… ముస్లిం లీగ్ బాటలో మేనిఫెస్టో


ఈ నెల 5న కాంగ్రెస్ ప్రకటించిన 2024 ఎన్నికల మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ ఆశయాలు, అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది. దేశంలో మైనార్టీ అనుకూల విధానాలతో మెజారిటీ వాదాన్ని రూపుమాపుతామని, వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో ప్రజల మధ్య వైవిధ్యాన్ని, వేర్పాటువాద భావాలను ప్రోత్సహిస్తామని నర్మగర్భంగా చెప్పింది....

సోనియా, రాహుల్, రేవంత్, కవిత, కేజ్రీవాల్.. చట్టం ముందు అందరూ సమానమే


2004-14 కాలంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వాన్ని శాసించిన సోనియా గాంధీ స్వాతంత్ర్యోద్యమ సమయంలో ఏర్పాటు చేసిన నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు (ఏజేఎల్) చెందిన వేల కోట్ల ఆస్తులను కాజేయడానికి వేసిన కుట్రలపై...

దేశంలో ఇండీ కూటమి, రాష్ట్రంలో బీఆర్ఎస్ అగమ్యగోచరమే


దేశానికి స్వాతంత్ర్యం మేమే తెచ్చామని నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతూ, మోసగిస్తూ, నెహ్రూ కుటుంబ పార్టీగా మారి, మొత్తం ఐదున్నర దశాబ్దాల పాటు దోపిడీ, మైనార్టీ సంతుష్టీకరణ, విచ్ఛిన్నకర శక్తులకు అండగా ఉంటూ సాగించిన పరిపాలనతో ప్రజలు విసిగి వేసారి ప్రత్యామ్నాయంగా...

లోక్ సభ ఎన్నికల వరకే కాంగ్రెస్ హామీల డ్రామాలు, తరువాత మొండిచేయే


  గత అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు పెట్టి కొనుకున్న వ్యూహకర్తల ఎత్తులు జిత్తులతో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారడీ మాటలతో, ఇప్పటికే కేసీఆర్ దోపిడీతో నిండా మునిగి ఉన్న తెలంగాణ ఆర్థిక పరిస్థితిని గమనించి కూడా గ్యారెంటీలని, రుణమాఫీలని అలవికాని హామీలు...

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే


తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ, నియంతృత్వ, దగాకోరు పాలనపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేక వైఖరిని ఆసరాగా చేసుకొని బూటకపు హామీలు, గారడీ మాటలు, మీడియా మేనేజ్మెంట్ తో కేవలం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఓడించగలదన్న వాతావరణం ప్రజల్లో కల్పించి,...

5 శతాబ్దాల పోరాటాలకు, నిరీక్షణకు అంగరంగ వైభవంగా తెర


అయోధ్య నూతన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత నయనానందకరంగా సాగింది. గత జూన్ లో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం...

రామో విగ్రహవాన్ ధర్మః : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు


వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా అందరికీ దర్శనీయం కాకపోవడంతో ఆచరణయోగ్యమైన ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరామచంద్రుడు అవతరించారని వేలాది సంవత్సరాలుగా విజ్ఞులు విశ్వసిస్తున్న విశిష్టమైన నమ్మకం. త్రేతాయుగంలో సూర్యవంశంలో దశరథ మహారాజు, కౌసల్య దేవిల తనయుడు శ్రీరామచంద్రుడు జగదభి రాముడు షోడశ (16) మహా...

కాంగ్రెస్‌, అవినీతి ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు


డిసెంబర్‌ మొదటి వారంలో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ సాహు ఇళ్లు, వ్యాపార స్థలాలు, ఇతరత్రా ప్రాంతాలలో జరిగిన ఐటీ దాడుల్లో కనివినీ ఎరుగని రీతిలో, మునుపెన్నడూ లభించని స్థాయిలో రూ.350 కోట్లకు పైగా నగదు లభ్యం కావడం దేశ ప్రజలను ఒకింత విస్మయానికి గురిచేసింది. దాదాపు వారం...