మొదటి నుంచీ కాంగ్రెస్ తీరు రావణ కాష్టమే
1857 మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సూయూజ్ కెనాల్ సత్వర పూర్తితో అణిచివేసినప్పటికీ, అది సృష్టించిన భయం బ్రిటిష్ వారిని దశాబ్దాల పాటు వెంటాడింది. అలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా ఉండేందుకే నాటి గవర్నర్ జనరల్ డఫ్రీన్ కుట్రపూరిత ఆలోచనల నుంచి పుట్టిందే...
