కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల డ్రామేశ్వరం


వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల గురించి గొప్పగా చెప్పుకొన్నారు. 2008లో నాటి సమైక్య రాష్ట్రం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చినా 2014 వరకు ప్రధాన బ్యారేజీ మీద పక్క రాష్ట్రంతో ఒప్పందం...

‘ఎస్ఐఆర్’పై కాంగ్రెస్ పస లేని విమర్శలు


స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ. ఇది ఒక పార్టీకి, ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు. కాంగ్రెస్ లేదా బిజెపి ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ.. ఓటర్ల జాబితా పారదర్శకత, అర్హులైన...

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు రేవంత్ తీరు


ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలివ్వడం, గద్దెనెక్కాక హామీలను బొంద పెట్టడం, ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి బిజెపి లాంటి ప్రతిపక్ష పార్టీలపై పచ్చి అబద్ధాలతో నిందలు వేయడం మొదటి నుంచీ కాంగ్రెస్ నైజం. గత రెండున్నర సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చూస్తే ఈ విషయంలో...

కేసీఆర్‌లానే రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్


తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా క్షోభ పెట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో, ఎరువులు అందించడంలో, పెట్టుబడి సాయంలో నిబద్ధత చూపించక, మిల్లర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేయడమే తమ విధానంగా వ్యవహరించింది....

వరుస విజయాలతో బిజెపి దేశవ్యాప్త విస్తరణ


మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక గత రెండు సంవత్సరాలుగా బిజెపి దేశవ్యాప్తంగా జరుగుతున్న రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాలు సాధిస్తూ, చరిత్రను మళ్లీ మళ్లీ తిరగరాస్తోంది. కొత్త రాష్ట్రాల్లో సైతం అద్భుత విజయాలతో అధికారంలోకి వస్తోంది.  2024లో ఒరిస్సాలో మొట్టమొదటిసారి అధికారంలోకి...

మహిళలకు, దక్షిణాదికి కాంగ్రెస్ తీరని అన్యాయం


మూడు దశాబ్దాలకు పైగా ఇదిగో మహిళా రిజర్వేషన్, అదిగో మహిళా రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ దగా చేస్తూనే వచ్చింది. రాజ్యాంగం ఆదేశించిన ఆర్టికల్ 44 ను గానీ, ఆర్టికల్ 370 చెప్పిన తాత్కాలిక ప్రొవిజన్ ను తొలగించడంపై కాంగ్రెస్ ఎప్పుడూ పిల్లిమొగ్గలు వేస్తూ...

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఫిరాయింపుల దుష్ఫలితమే జీవన్ రెడ్డి ఎపిసోడ్


ప్రస్తుతం నడుస్తున్న జీవన్ రెడ్డి పార్టీ మార్పిడి ఎపిసోడ్ గత 12 ఏళ్లుగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అత్యంత నీతిబాహ్యంగా, చట్టవిరుద్ధంగా నడిపిన పార్టీ ఫిరాయింపుల దుష్ట రాజకీయాల ఫలితమే.  2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్ల నుంచే రాజ్యాంగ వ్యతిరేక, నీతిబాహ్య...

అస్థిర ప్రపంచంలోనూ సుస్థిరంగా మోదీ భారత్


ప్రపంచమంతా అలజడితో అట్టుడుకుతున్నప్పుడు ఒక దేశం ప్రశాంతంగా ఉందంటే ఆ దేశ పగ్గాలు ఒక అత్యంత సమర్థుడైన స్థితప్రజ్ఞుడి చేతిలో ఉన్నాయని అర్థం. ప్రస్తుతం నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఇలాంటి నాయకత్వాన్ని చూస్తోంది. అగ్రరాజ్యం అమెరికా–ఇజ్రాయెల్ కూటమికీ, ఇరాన్‌కూ మధ్య రేగిన...

విపత్కర పరిస్థితుల్లోనూ సమర్థుడి నేతృత్వంలో భారత్ సురక్షితం


గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యుద్ధాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గత 10 రోజులుగా అమెరికా-ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రభావం చూపిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం కూడా నాలుగు సంవత్సరాలకు పైగా కొనసాగుతుండడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంతో ప్రభావం...

నక్సలిజం నిర్మూలన మోదీ ప్రభుత్వ మరో ఘన విజయం


5 దశాబ్దాలకు పైగా దేశంలో భయంకర ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించి వేలాది ప్రజల, వందలాది భద్రతా బలగాల నిర్ధాక్షిణ్యంగా హత్యలు చేసిన ఉన్మాద కమ్యూనిస్టు ఉగ్రవాద సంస్థ మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయే దశకు చేరుకుంది. ఇందుకు మోదీ ప్రభుత్వ సమర్థ, కఠిన నిర్ణయాలు,...