వికసిత్ భారత్ అంటే సంక్షేమం కూడా


బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 97 లక్షల మంది సరైన పత్రాలు సమర్పించకపోవడం అక్కడ సమస్య ఉన్నది అనడానికి స్పష్టమైన సంకేతమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. తొలగించిన...

సెమీ కండక్టర్ల రంగంలో దూసుకుపోతున్న భారత్


“దశాబ్దాలుగా, భారతదేశం సెమీ కండక్టర్ల విషయంలో ‘బస్సు మిస్ అయింది’ (అవకాశాన్ని కోల్పోయింది) అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ మాట ఎంత మాత్రం నిజం కాదు,” అని రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార, ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు....

ప్రజలకు సేవ చేయడమే బిజెపి విజయ రహస్యం


ప్రజలకు సేవ చేయడం, వారి విషయంలో బాధ్యత తీసుకోవడమే బిజెపి విజయ రహస్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 12 ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల రాహుల్ గాంధీ చూపిస్తున్న అసహనం, ద్వేషమే అసలు...

వాణిజ్య ఒప్పందాల్లో ఎక్కడా రాజీలేదు


ప్రధాని మోదీ హయాంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆయా దేశాల పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను...

రాజకీయ స్థిరత్వం, సంస్కరణలు భారత్‌పై నమ్మకాన్ని పెంచాయి


వలస పాలన వల్ల పారిశ్రామిక విప్లవం సమయంలో వెనుకబడ్డామని, కానీ డేటా ఆధారిత విప్లవంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా డేటాను ఉత్పత్తి చేస్తుందని,...

సైన్యం ఆధునికీకరణలో స్వదేశీకరణ కీలకం


ఆపరేషన్ సిందూర్ ‘ప్రతిస్పందించే’ స్థితి నుండి ‘ముందస్తు లేదా నివారణ చర్యలు’ తీసుకునే దిశగా వచ్చిన మార్పు అని సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ముప్పు తీవ్రతరం అయ్యే వరకు వేచి చూడకుండా, దాని మూలాల్లోనే తుంచివేస్తామన్నారు. 2047 నాటికి...

ప్రజాభీష్టం మేరకే ఉపాధి హామీ చట్టంలో మార్పులు


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) గా మార్చడాన్ని కేంద్ర న్యాయ, శాసన వ్యవహారాల సహాయ మంత్రి...

‘శాంతి’ చట్టంతో 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్


అణుశక్తి రంగంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే, ప్రైవేటు భాగస్వామ్యానికి ‘శాంతి’ (SHANTI) చట్టం ద్వారాలు తెరుస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయోగ వాహనాల తయారీలో భారత్...

కేరళ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి


కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో బిజెపిని అడ్డుకునేందుకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేరళ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, చదువు...

అటల్ జీలో రాముడి ఆదర్శం, లక్ష్మణుడి పరాక్రమం


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సన్నిహితుడు శివ్ కుమార్ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ నాగార్జున మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం, ఆయన కాలం నాటి విశేషాల గురించి ఆయనకు అత్యంత సన్నిహితుడు, సుదీర్ఘకాల సహచరుడు అయిన శివ్...