డిగ్రీలు స్వయం ఉపాధి సాధనాలుగా ఉపయోగపడాలి


నిర్దిష్టమైన ఉద్యోగాల కోసం నిర్ధిష్ట నైపుణ్యాలున్న వ్యక్తులకు డిమాండ్ ఏర్పడితే తప్ప ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టదనిచ అందుకే అటువంటి అనుకూల వాతావరణాన్ని కల్పించడంతో పాటు తగిన వ్యక్తులను గుర్తించాల్సిన అవసరం ఉందని అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు....

నిరసనలను రాజకీయం చేశారు


నీట్ నిరసనలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్ గౌతమ్. నిరసనల్లో పాల్గొన్న వారిలో సగం మందికి పైగా ఈ సమస్యతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ఈ నిరసనలో దేశ వ్యతిరేక నినాదాలు...

ప్రపంచ సముద్ర శక్తిగా భారత్


బాల్యంలో సముద్రాన్ని కళ్లారా చూడని ఒక వ్యక్తి… నేడు కేంద్ర నౌకాయాన మంత్రిగా, భారత్ ను ఒక ఒక ప్రధాన సముద్ర శక్తిగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అస్సాంలోని వరద ప్రభావిత దిబ్రూఘర్ జిల్లా ములుక్ గ్రామంలోని ఒక...

మాలో ఒక్క మంత్రి మీదైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా?


నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ కేవలం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం మాత్రమే అని కేంద్ర పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయం వ్యక్తం...

యుద్ధం ఎప్పుడు ఆపాలో తెలియడమూ ముఖ్యమే


మే 31న పదవీ విరమణ చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ఒక ఆంగ్ల వారపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘ఆపరేషన్ సిందూర్’ నేర్పిన పాఠాలు, భవిష్యత్తు యుద్ధ వ్యూహాలు, ప్రస్తుతం సాగుతున్న త్రివిధ దళాల ఏకీకరణ...

వికసిత్ భారత్ అంటే సంక్షేమం కూడా


బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 97 లక్షల మంది సరైన పత్రాలు సమర్పించకపోవడం అక్కడ సమస్య ఉన్నది అనడానికి స్పష్టమైన సంకేతమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. తొలగించిన...

సెమీ కండక్టర్ల రంగంలో దూసుకుపోతున్న భారత్


“దశాబ్దాలుగా, భారతదేశం సెమీ కండక్టర్ల విషయంలో ‘బస్సు మిస్ అయింది’ (అవకాశాన్ని కోల్పోయింది) అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ మాట ఎంత మాత్రం నిజం కాదు,” అని రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార, ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు....

ప్రజలకు సేవ చేయడమే బిజెపి విజయ రహస్యం


ప్రజలకు సేవ చేయడం, వారి విషయంలో బాధ్యత తీసుకోవడమే బిజెపి విజయ రహస్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 12 ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల రాహుల్ గాంధీ చూపిస్తున్న అసహనం, ద్వేషమే అసలు...

వాణిజ్య ఒప్పందాల్లో ఎక్కడా రాజీలేదు


ప్రధాని మోదీ హయాంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆయా దేశాల పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను...

రాజకీయ స్థిరత్వం, సంస్కరణలు భారత్‌పై నమ్మకాన్ని పెంచాయి


వలస పాలన వల్ల పారిశ్రామిక విప్లవం సమయంలో వెనుకబడ్డామని, కానీ డేటా ఆధారిత విప్లవంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా డేటాను ఉత్పత్తి చేస్తుందని,...