Hamara Sankalp Vikasit Bharat

బడుగుల కోటాను ముస్లింలకు ఇచ్చే కుట్రను భగ్నం చేస్తాం


కర్ణాటకలో ఈ పని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తానని ప్రకటించింది వామపక్షాలతో కలిసి కేరళను ఆర్థికంగా దివాళా తీయించిన కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలను కూడా నాశనం చేయబోతోంది మా కార్యకర్తల్లో ఎప్పటికీ అలసత్వం ఉండదు, ఇప్పటికీ బూత్ ల...

హామీల అమలుకు డబ్బు ఎలా వస్తుందో కాంగ్రెస్ చెప్పాలి


ఎన్నికల్లో గెలిస్తే ప్రతి పేద కుటుంబానికి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తుందో చెప్పాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వేర్పాటువాద నినాదాలు చేసే వ్యక్తులతో పాటు కాంగ్రెస్ కూడా ఒక అప్రధాన...

మోదీ ప్రధాని కావాలనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష


మరోసారి మోదీ ప్రధాని కావాలనేది తెలంగాణ ప్రజల ఆకాంక్ష అని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశ గౌరవ ప్రతిష్టలను మోదీ మాత్రమే పెంచగలరన్న అభిప్రాయం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఉందన్నారు. భారత ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం లేకపోవడం...

పదేళ్ళలో చేసింది చెప్పి ఘనవిజయం సాధిస్తాం


మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో తో తనకు ఎటువంటి విభేదాలు లేవని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఆయనను తానే రాజకీయాల్లోకి తీసుకు వచ్చానని గుర్తు చేస్తూ ఆయనకు తాను గురువునని అన్నారు. ఒక జాతీయ దినపత్రికకు...

చారిత్రాత్మక ప్రజాతీర్పు ఇవ్వనున్న దక్షిణ భారతదేశం


దక్షిణాదిలో బిజెపి ఈ సారి ఇంతకుముందు ఎన్నడూ గెలుచుకోనన్ని స్థానాలు గెలుచుకోనుందని బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య స్పష్టం చేశారు. ఈసారి దక్షిణ భారతదేశం నుండి చారిత్రాత్మక ప్రజాతీర్పు వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ డీఎన్‌ఏలో బుజ్జగింపు రాజకీయాలు భాగమని,...

నిధులలో దక్షిణాదికి అన్యాయం అనే వాదన అసంబద్ధం


నరేంద్ర మోదీ రెండవ ప్రభుత్వ హయాంలో ఆర్థిక శాఖను నిర్వహిస్తున్న నిర్మలా సీతారామన్‌ వరుసగా 6వ బడ్జెట్‌ను సమర్పించారు. ఈ మధ్యంతర లేదా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో వివిధ ఆర్థిక అంశాలపై పాక్షికమైన చర్యలేమీ తీసుకోలేదని, జూలైలో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు...

అట్టడుగు స్థాయి ప్రజలతో అనుబంధం నా అదృష్టం


భారత్ ఇప్పుడు ముందుండి నడిపించే దేశంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వివిధ వేదికలపై మన గళాన్ని వినిపించాలని కోరుకునే స్థాయి నుంచి కొత్త అంతర్జాతీయ వేదికలను నడిపించే, సృష్టించే దేశంగా మారామని తెలిపారు. పేదరికంలో పెరగడం, అట్టడుగు స్థాయి ప్రజలతో...

2024 ఎన్నికలకు మాకు అంతా సానుకూలమే


ఉత్తర-దక్షిణ విభజన వాదాన్ని విశ్వసించమని, ఇది ప్రతిపక్ష ‘ఇండీ’ కూటమి సృష్టి అని బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా అన్నారు. దక్షిణాదిలో బిజెపికి 29 మంది ఎంపీలు ఉంటే, కాంగ్రెస్‌కు 27 మందే ఉన్నారని తెలిపారు. మొదట హిందీ ప్రాంతాలలో వేళ్ళూనుకున్న...

బాధితులకు సత్వర న్యాయం కొత్త చట్టాల లక్ష్యం


భారతీయ క్రిమినల్ న్యాయ వ్యవస్థకు మూలస్తంభాలైన 1860 నాటి భారత శిక్షాస్మృతి (ఐపీసీ), 1882లో రూపొందించిన నేరస్మృతి (సీఆర్పిసి), 1872 నాటి సాక్ష్యాధారాల చట్టం స్థానంలో మూడు కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యాధునిక న్యాయ...