Headlines

శ్యామా ప్రసాద్ కలలను సాకారం చేస్తున్న మోదీ ప్రభుత్వం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్...

యోగా అందరినీ అనుసంధానిస్తుంది.. ఐకమత్యంగా ఉంచుతుంది: మోదీ

జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్ వద్ద జాతీయ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర...

మోదీ 12 ఏళ్ల పాలనలో పెరిగిన భారత ప్రతిష్ట

గడిచిన 12 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని...

Magazines

25thJune2026 CoverPage
25 జూన్ 2026
10thJune2026 CoverPage
10 జూన్ 2026
25thMay2026 CoverPage
25 మే 2026

Editorials

‘ఎస్ఐఆర్’పై కాంగ్రెస్ పస లేని విమర్శలు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ. ఇది ఒక...

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు రేవంత్ తీరు

ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలివ్వడం, గద్దెనెక్కాక హామీలను బొంద పెట్టడం, ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి బిజెపి లాంటి ప్రతిపక్ష పార్టీలపై పచ్చి...

కేసీఆర్‌లానే రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా క్షోభ పెట్టింది. ముఖ్యంగా ధాన్యం...

ఘనంగా “నమో జెన్Z కాన్‌క్లేవ్”

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు యువత పెద్ద ఎత్తున...

శ్యామా ప్రసాద్ కలలను సాకారం చేస్తున్న మోదీ ప్రభుత్వం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు...

కాంగ్రెస్ పాలకులకు ‘లంకెబిందె’లా సింగరేణి

"సింగరేణి సంస్థను గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొంగు బంగారంగా చెప్పుకొంటూ నిలువునా ముంచితే,...

Articles

ప్రపంచ రక్షణ శక్తిగా ఎదుగుతున్న భారత్‌

గత 12 ఏళ్లలో వైమానిక, భూతల, నౌకాదళ రంగాల్లో భారత్ విశేష ప్రగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్' ద్వారా దేశ...

ఆరోగ్య రంగంలో సమూలమైన మార్పులు

ప్రజలందరికీ ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ఒక దేశపు అత్యంత కీలకమైన పెట్టుబడులలో ఒకటి. ఆరోగ్యకరమైన జనాభా కేవలం సామాజిక సంక్షేమానికే కాక దేశ ఆర్థిక వృద్ధి,...

సరికొత్త పాలనా సంస్కరణలకు తెరతీసిన మోదీ శకం

చరిత్ర ఎప్పుడూ ఒకే సరళరేఖలో సాగదు. ప్రతి తరమూ తనదైన సవాళ్లను ఎదుర్కొంటుంది, కాలానికి అనుగుణంగా పరిష్కారాలను వెతుక్కుంటుంది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు, తీవ్రమైన వనరుల...

Interviews

మాలో ఒక్క మంత్రి మీదైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా?

నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ కేవలం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం...

యుద్ధం ఎప్పుడు ఆపాలో తెలియడమూ ముఖ్యమే

మే 31న పదవీ విరమణ చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ఒక ఆంగ్ల వారపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘ఆపరేషన్...

వికసిత్ భారత్ అంటే సంక్షేమం కూడా

బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 97 లక్షల మంది సరైన పత్రాలు సమర్పించకపోవడం అక్కడ సమస్య ఉన్నది అనడానికి స్పష్టమైన సంకేతమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,...