Headlines

నితిన్ నబీన్ పర్యటన: తెలంగాణ బిజెపికి నూతన దిశ

రాజకీయ పార్టీల్లో జాతీయ నాయకుల పర్యటనలు సాధారణమే. అయితే కొన్ని పర్యటనలు కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, పార్టీ...

కూల్చివేతలే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు

సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలతో పాలన ప్రారంభమవుతుందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి...

బిజెపి ప్రత్యేక మిషన్‌గా తెలంగాణ

తెలంగాణను బిజెపి జాతీయ నాయకత్వం ప్రత్యేక మిషన్‌గా తీసుకుందని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఆ మిషన్‌ను...

Magazines

10thJuly2026 CoverPage
10 జూలై 2026
25thJune2026 CoverPage
25 జూన్ 2026
10thJune2026 CoverPage
10 జూన్ 2026

Editorials

కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల డ్రామేశ్వరం

వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణలో ప్రాణహిత-చేవెళ్ల గురించి గొప్పగా చెప్పుకొన్నారు....

‘ఎస్ఐఆర్’పై కాంగ్రెస్ పస లేని విమర్శలు

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఓటర్ల జాబితా ప్రక్షాళనకు సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియ. ఇది ఒక...

ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు రేవంత్ తీరు

ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలివ్వడం, గద్దెనెక్కాక హామీలను బొంద పెట్టడం, ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి బిజెపి లాంటి ప్రతిపక్ష పార్టీలపై పచ్చి...

జెన్ జీ అంటే దేశాన్ని నిర్మించేవారు!

కొన్ని ప్రతిపక్ష శక్తులు ఇతర దేశాల్లోని 'జెన్ జీ' (Gen Z) ఉద్యమాలను...

కమలం వికాసంతోనే తెలంగాణ సమగ్రాభివృద్ధి సాధ్యం

‘‘కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు స్పష్టంగా...

మోదీ పాలనలో గిరిజనులకు గౌరవం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గిరిజన సమాజానికి గౌరవం తీసుకురావడానికి, వారి జీవన విలువలను...

Articles

ఆదర్శ నాయకత్వానికి చిరునామా

(శ్యామాప్రసాద్‌ ముఖర్జీ 125వ జయంతి సందర్భంగా జూలై 6న ప్రచురితమైన వ్యాసం)ఇవాళ తేదీ జూలై 6... జాతీయవాదం, నిస్వార్థ సేవ వంటి ఆదర్శాలకు ప్రాణమిచ్చే అసంఖ్యాక ప్రజానీకానికి...

కల్తీ ఆహారానికి కేరాఫ్‌గా హైదరాబాద్!

హైదరాబాద్‌ను అంతర్జాతీయ మహానగరంగా మారుస్తున్నామని గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దేశ విదేశాలలో ప్రచారం చేసుకొంటున్నాయి. అయితే, ఆహార భద్రత విషయంలో మాత్రం నగరం...

తెలంగాణ కాంగ్రెస్‌లో చిచ్చు రేపిన ‘యాదాద్రి’ ఆలయ ట్రస్ట్ బోర్డు

తెలంగాణలోని ప్రముఖ ఆలయమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌, సభ్యుల నియామకం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చు రాజేసింది. చైర్మన్‌, సభ్యుల నియామకంపై ముఖ్యమంత్రి...

Interviews

మాలో ఒక్క మంత్రి మీదైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా?

నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ కేవలం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం...

యుద్ధం ఎప్పుడు ఆపాలో తెలియడమూ ముఖ్యమే

మే 31న పదవీ విరమణ చేసిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్ ఒక ఆంగ్ల వారపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ‘ఆపరేషన్...

వికసిత్ భారత్ అంటే సంక్షేమం కూడా

బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 97 లక్షల మంది సరైన పత్రాలు సమర్పించకపోవడం అక్కడ సమస్య ఉన్నది అనడానికి స్పష్టమైన సంకేతమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం,...