Headlines

అక్కుసుతోనే కాంగ్రెస్ గూండాల దాడి

తెలంగాణ ప్రజలు బిజెపి వైపు మొగ్గుచూపుతుండటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు దిగజారుడు కుట్రలకు...

సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ అవినీతి

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను, ముఖ్యంగా రైతులను, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర...

ఉధృతంగా బిజెపి అసెంబ్లీ ముట్టడి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి - తెలంగాణ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర...

Magazines

10thSept2026 CoverPage
10 సెప్టెంబర్ 2026
25thAug2026 CoverPage
25 ఆగస్ట్ 2026
Cover Page 10Aug2026
10 ఆగస్ట్ 2026

Editorials

తారా స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల కుమ్మక్కు డ్రామాలు

గత వారం రోజులుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న నీచ నికృష్ట కుమ్మక్కు డ్రామాలు గౌరవప్రదమైన...

మొదటి నుంచీ కాంగ్రెస్ తీరు రావణ కాష్టమే

1857 మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామాన్ని సూయూజ్ కెనాల్ సత్వర పూర్తితో అణిచివేసినప్పటికీ, అది సృష్టించిన భయం బ్రిటిష్ వారిని...

ఊసరవెల్లిని మించి రంగులు మారుస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు క్షణక్షణానికి మారుస్తున్న రంగులు చూసి ఊసరవెల్లిలు సైతం నివ్వెరపోతున్నాయి. తెలంగాణలో అధికారంలో బీఆర్ఎస్...

ముగ్గురు మంత్రులున్నా అభివృద్ధి గుండు సున్నా

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమని కేంద్ర...

మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం కలిసి పనిచేద్దాం!

ఆగస్ట్ 30న ప్రసారమైన 'మన్‌ కీ బాత్‌' ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ...

తెలంగాణ రైల్వేలకు భారీగా నిధులు

తెలంగాణలో రైల్వే రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని...

Articles

గురువులే భావితరాలకు మార్గదర్శకులు!

విద్యార్థుల తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి...

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే

(సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం)17 సెప్టెంబర్ 1998న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ...

ఏకాత్మ మానవతావాదం నేటి అవసరం

(సెప్టెంబర్ 25న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం)వెయ్యేళ్ల బానిసత్వం తర్వాత భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. అనేక గాయాలతో భారతదేశం రక్తసిక్తమైంది....

Interviews

దేశప్రజల కష్టాన్ని అవమానిస్తున్న రాహుల్

తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ బలమైన వృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం 2026-27...

డిగ్రీలు స్వయం ఉపాధి సాధనాలుగా ఉపయోగపడాలి

నిర్దిష్టమైన ఉద్యోగాల కోసం నిర్ధిష్ట నైపుణ్యాలున్న వ్యక్తులకు డిమాండ్ ఏర్పడితే తప్ప ప్రైవేట్ రంగం పెట్టుబడులు పెట్టదనిచ అందుకే అటువంటి అనుకూల వాతావరణాన్ని కల్పించడంతో పాటు తగిన...

నిరసనలను రాజకీయం చేశారు

నీట్ నిరసనలను రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్ గౌతమ్. నిరసనల్లో పాల్గొన్న వారిలో సగం మందికి...