Hamara Sankalp Vikasit Bharat

కుటుంబ సంక్షేమమా.. దేశ ప్రగతా…


ప్రస్తుత ఎన్నికలు ఓట్‌ ఫర్‌ జిహాద్‌, ఓట్‌ ఫర్‌ వికాస్‌లకు మధ్య.. కాంగ్రెస్‌ కుటుంబ సంక్షేమానికి, దేశ ప్రగతికి మధ్య.. రాహుల్‌ గాంధీ పిల్ల చేష్టలకు, మోదీ అభివృద్ధి గ్యారంటీలకు మధ్య జరుగుతున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు. దేశంలో ఎక్కడ...

బిజెపి ఉన్నంత కాలం రిజర్వేషన్లు రద్దు కావు


కేంద్రంలో బిజెపి అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రకటించారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్‌ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. ఇలాంటి కుట్రలను నమ్మొద్దని కోరారు. కేంద్రంలో పదేళ్లపాటు పూర్తి మెజార్టీతో...

అమిత్ షా రోడ్ షో: జనసంద్రంగా పాతనగరం


కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో సందర్భంగా పాతనగరం జనసంద్రంగా మారింది. ఎంఐఎం ఇలాకా అని చెప్పుకునే ఆ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, నాయకుల భారత్ మాతా కీ జై, మోదీ మోదీ...

నేను బతికుండగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వనీయను


రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను.. తాను బతికున్నంత వరకు ముస్లింలకు ఇవ్వనీయబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగం పుట్టుకే కాంగ్రెస్‌కి ఇష్టం లేదని, అందుకే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌, రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానించారని...

80 దేశాలకు భారత ఆయుధాలు ఎగుమతి


గతంలో సరిహద్దుల్లో ఉండే సైనికులకు మౌలిక సౌకర్యాలు, రక్షణ కవచాలు, అత్యాధునిక ఆయుధాలు ఉండేవి కాదని రాజస్థాన్‌ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌ రాథోడ్‌ అన్నారు. మోదీ వచ్చిన తర్వాత సైనికులకు అవసరమైన ఆయుధాలు, రక్షణ కవచాలు అందించడమే కాకుండా 80 దేశాలకు ఎగుమతి చేసే...

ముస్లింల 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తాం: అమిత్ షా


బిజెపిని గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ముస్లింలకు అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. ఈ వాటాను రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇస్తామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌...

ప్రజల ఆస్తులను లాక్కోవడమే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఉద్దేశ్యం


బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అవినీతి మాత్రమే జరిగిందని, రెండు పార్టీల ఉద్దేశాలు సరిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా అన్నారు. ప్రజల ఆస్తులను లాక్కోవడమే వాటి ఉద్దేశమని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 29న తెలంగాణ పర్యటించిన నడ్డా కొత్తగూడెం,...

మోదీని విమర్శించే అంశాలు లేక కాంగ్రెస్ దుష్ప్రచారం


బిజెపి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ శతాబ్దపు పెద్ద అబద్ధమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు దొరకక కాంగ్రెస్ దుష్ప్రచారానికి తెగబడిందని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనతో...

బీఆర్ఎస్ ఉనికి కోసం కేసీఆర్ తంటాలు


లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో తాము రెండంకెల సీట్లు సాధిస్తామని చెప్పుకొంటూ సగానికి పైగా సీట్లు గెలుచుకునే లక్ష్యంతో బిజెపి పట్టుదలతో ప్రచారం చేసుకొంటుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తాము 8 సీట్లలో గెలవబోతున్నామని చెప్పుకొంటున్నారు. దాదాపు అన్ని సర్వేలు బీఆర్ఎస్...

రైతులకు శాపంగా రేవంత్ నిర్లక్ష్యం


అకాల వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నా, ఓ మాదిరిగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నా, ధాన్యం తడిసిపోయి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నా ధాన్యం కొనుగోలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి రైతులకు శాపంగా మారుతుంది....