ప్రాణత్యాగమే కాదు, జీవించి దేశానికి సేవ చేయడమూ దేశభక్తే


”దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాదు, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి” అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా...

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు దగా


ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటానికే బిజెపి ”రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్....

ఇంధన, ఆర్థిక, సాంకేతిక ప్రయోజనాలకు పునాది


భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల పర్యటన భారత దౌత్య చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. పశ్చిమాసియాలోని వ్యూహాత్మక భాగస్వామి యూఏఈతో పాటు, ఐరోపాలోని నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలలో మే 15 నుంచి 20 వరకు...

రైతులు చస్తున్నా స్పందించరా?


రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మండుటెండలో రైతులు అరిగోస పడుతున్నా, వడదెబ్బకు తాళలేక చచ్చిపోతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. తాలు, తరుగు పేరుతో పెద్ద ఎత్తున కటింగ్ చేస్తూ...

తెలంగాణలో కుప్పకూలిన ధాన్యం కొనుగోలు వ్యవస్థ


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నదాతలు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం...

భారత అణుశక్తిలో చారిత్రాత్మక మైలురాయి


ఏప్రిల్ 26న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనుసులో మాట) కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు భారతదేశం ఎల్లప్పుడూ దేశ పురోగతితో విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానించింది. ఈ దార్శనికతతో మన శాస్త్రవేత్తలు పౌర అణు కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. వారి...

తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన రోజే అసలైన పండుగ


తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన రోజే అసలైన పండుగ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. కార్యకర్తల్లో ఉన్న ఈ పట్టుదల, ఉత్సాహం చూస్తుంటే ఆ రోజు ఎంతో దూరంలో లేదనిపిస్తోందన్నారు. బిజెపి క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉందని,...

ఈ విజయం చరిత్రాత్మకం, అపూర్వం: మోదీ


పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన ఘనవిజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు కమలం వికసించిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, భయంపై విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ,...

విజయం వెనుక ఆయన


టీఎంసీకి కంచుకోటగా ఉన్న దక్షిణ బెంగాల్, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో పట్టు సాధించడం బిజెపికి ఎప్పుడూ సవాలే. ఇక్కడ నితిన్ నబీన్ తన నిర్వహణా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మమతా ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయని ఆయుష్మాన్ భారత్, పీఎం ఆవాస్ యోజన వంటి...

అసెంబ్లీ ఫలితాల్లో బిజెపి ప్రభంజనం


భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట.. మమతా బెనర్జీ అడ్డాగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడించింది. తృణమూల్ కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించి బిజెపి పాగా వేసింది. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాంలో...