ప్రజలు పుకార్ల మాయలో పడొద్దు!
మార్చి 29న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రాంతం మన ఇంధన అవసరాలకు కేంద్రం. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ తదితర అవసరాలకు ఇబ్బంది...
