ప్రజలు పుకార్ల మాయలో పడొద్దు!


మార్చి 29న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న ప్రాంతం మన ఇంధన అవసరాలకు కేంద్రం. ఈ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ తదితర అవసరాలకు ఇబ్బంది...

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


ఏప్రిల్ 6న బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బిజెపి నాయకులు, కార్యకర్తలు అన్ని స్థాయుల్లోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగరవేసి, పార్టీ కోసం, దేశం కోసం అసమాన త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలను స్మరించుకున్నారు. అంతేకాదు, జాతీయ...

సమిష్టి కృషితో నక్సలిజం అణచివేత! పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా


దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పటిష్ట చర్యలపై మార్చి 30న లోక్‌సభలో జరిగిన చర్చకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నిబంధన 193 కింద జరిగిన ఈ...

రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు


మార్చి 19న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి...

పేదల ఇండ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం


మూసీ ప్రక్షాళనకు బిజెపి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నది శుభ్రపడాలి, నీరు స్వచ్ఛంగా ఉండాలని, అయితే దాని పేరుతో పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. కేవలం పేరుకు ప్రాజెక్టులు పెట్టడం...

అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ సర్కార్


అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల వేళ అన్ని వర్గాలను మభ్యపెట్టి, ఇప్పుడు వారిని నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు....

విద్యార్థులపై వామపక్ష భావజాలం రుద్దే ప్రయత్నం


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం గల వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అలాంటి భావజాలం ఉన్నవారితో “తెలంగాణ విద్యా విధానం-2026” పేరిట రిపోర్ట్...

రాష్ట్రంలో మహిళలు సురక్షితంగా లేని ‘ప్రజా పాలన’


తెలంగాణలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని, మహిళలపై హింస, గృహ హింస, ఇతర నేరాల కేసులు వేలల్లో నమోదవుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైందని, ఎన్నికల ముందు...

రేవంత్ సర్కార్ తీరుతో విశ్రాంత ఉద్యోగుల్లో విషాదం


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తాన్ని అంధకారంగా మార్చారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనందంగా జీవించాల్సిన వారి...

ఇటు మూసీ బాధితులు.. అటు వెలుగుమట్ల నిరాశ్రయులు.. పీడితులకు అండగా బిజెపి


తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలనలో బలవుతున్న వారికి బిజెపి అండగా నిలుస్తోంది. అభివృద్ధి పేరిట ఇళ్లు కూలగొడుతున్నా.. అక్రమాలంటూ నిరాశ్రయులను చేస్తున్నా.. ఓటుబ్యాంకు రాజకీయాలకు పట్టం కడుతూ హిందువులపై దాడులకు తెగబడుతున్నా.. బిజెపి బాధితుల పక్షాన నిలుస్తోంది. న్యాయం చేయాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని...