యువతే వికసిత్ భారత్ నిర్మాతలు


బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో నిర్వహించిన ‘యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువతే...

క్రమశిక్షణ, ప్రజలతో బంధమే బిజెపి విజయ రహస్యం


ప్రజలతో నిరంతర సంబంధాలను బలోపేతం చేసుకోవాలని, ఎన్డీయే ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమాజంలోని ప్రతి వర్గానికి చేరవేయాలని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల ప్రతికూల రాజకీయాలకు ప్రజాస్వామ్యబద్ధంగా సమాధానం చెప్పాలని, పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బూత్...

దేశాన్ని విడగొట్టేందుకు కాంగ్రెస్ కుట్రలు


ఖిలాఫత్ ఉద్యమం నాటి నుంచే కాంగ్రెస్ బుజ్జగింపు, మతతత్వ రాజకీయాలు చేస్తూ దక్షిణాది, ఉత్తరాది పేరుతో దేశాన్ని విడగొట్టే కుట్రలు చేస్తోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు మండిపడ్డారు. బాధ్యతాయుతమైన హోదా కలిగిన లోక్‌సభ ప్రతిపక్ష నేత పార్లమెంటులో ప్రజా...

బీసీ రిజర్వేషన్లలో ముస్లింలు కాంగ్రెస్ నిర్వాకమే


కాంగ్రెస్ హయాంలో ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ, వారిని బీసీ రిజర్వేషన్ల పరిధిలోకి తీసుకురావడం వల్ల నిజమైన బీసీ వర్గాలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్ వాటాను కోల్పోయిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్...

మహిళా రిజర్వేషన్లు అడ్డుకోవడం సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధం


మహిళా సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్, అసెంబ్లీలలో 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంటే, ప్రతిపక్షాలు అడ్డుకోవడానికి ప్రయత్నించడం సంత్ రవిదాస్ ఆశయాలకు విరుద్ధమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. ప్రధానమంత్రి...

విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కాంగ్రెస్‌ను నిలదీస్తాం‌


తెలంగాణలోని సుమారు 40 లక్షల విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, నిరంకుశ పోకడలకు నిరసనగా బిజెపి తెలంగాణ పోరుబాట పట్టింది. ‘ఫీజుల బకాయి – బిజెపి లడాయి’ కింద బీజేవైఎం, బిజెపి అనేక...

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో కొనసాగించిన సేవా స్ఫూర్తిని సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ చేయాలనే లక్ష్యంతో బిజెపి దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు...

ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం వికసిత్ భారత్‌కు దిశానిర్దేశం


ఎనభై ఏళ్ల స్వాతంత్ర్యం.. ఎర్రకోటపై ఎనభై ఏళ్ల త్రివర్ణ వైభవం.. ఆ చరిత్రకు సాక్షిగా వరుసగా 13వసారి అదే ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ గళం.. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం.. ఒకవైపు గత 12...

భారత రక్షణ సామర్థ్యంపై పెరిగిన విశ్వాసం


(జూలై 26న ప్రసారమైన మన్ కీ బాత్ (మనసులో మాట)లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు) జూలై 26 అంటే మనందరికీ గర్వకారణమైన కార్గిల్ విజయ్ దివస్. ఈ రోజు మన వీర జవాన్ల అసమాన ధైర్యం, త్యాగాన్ని స్మరించుకునే రోజు....

తెలంగాణలో రైల్వేలపై చారిత్రాత్మక పెట్టుబడులు


తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాల నిర్మాణం, ట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ల ఆధునీకరణ, భద్రతా చర్యలు, హైస్పీడ్ రైలు...