Headlines

అసెంబ్లీలో కాంగ్రెస్‌ను ఎండగట్టిన బిజెపి ఎమ్మెల్యేలు

ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో బిజెపి నేతలు అనేక ప్రజా సమస్యలు లేవనెత్తారు. అధికార కాంగ్రెస్ వైఫల్యాలను, బడ్జెట్ లోటుపాట్లను...

6 గ్యారెంటీలకు పాతరేసిన రాష్ట్ర బడ్జెట్

ఫిబ్రవరి 19న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌ను పరిశీలిస్తే అంతా డొల్ల...

నక్సలిజం నిర్మూలనకు చతుర్ముఖ వ్యూహం

2019లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జమ్మూకశ్మీర్ కంటే వామపక్ష తీవ్రవాదం పెద్ద ముప్పుగా భావించారు....

Magazines

25Mar2025 CoverPage
25 మార్చ్ 2025
10th March 2025 Coverpage
10 మార్చ్ 2025
Telangana Kamala Dalam
తెలంగాణ కమల దళం

Editorials

కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య పొత్తును బయట పెట్టిన చెన్నై మీటింగ్

ఇటాలియన్ రాజకీయ తత్వవేత్త నికోలో మాకియవెల్లి ప్రకారం రాజకీయాల్లో మోసాలు, దగాలు విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా...

కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే ఎస్ఎల్బీసీకి శనిగ్రహాలు

కరువు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల 15 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత...

తెలంగాణ గమనాన్ని నిర్దేశించే ఎన్నికలు

6 గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గత 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలకు...

హెచ్‌సీయూ భూములు అమ్మనివ్వం

400 ఎకరాల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థలాన్ని అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి,...

అసెంబ్లీలో కాంగ్రెస్‌ను ఎండగట్టిన బిజెపి ఎమ్మెల్యేలు

ఇటీవలి బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీలో బిజెపి నేతలు అనేక ప్రజా సమస్యలు లేవనెత్తారు....

ఐఐటీ హైదరాబాద్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఒప్పందం

రూ.98 కోట్లతో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ & నెట్ జీరో...

Articles

భారత ఆర్థిక వృద్ధిని పునరుజ్జీవింపజేసిన వాజ్‌పేయి

రాజకీయ పార్టీని స్థాపించి దశాబ్దాల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధాని అయిన వ్యక్తి ఎన్నటికీ సాధారణ వ్యక్తి కాబోడు. ఎందుకంటే దీనికి అత్యున్నత స్థాయి...

సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న భూసార ఆరోగ్య కార్డులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని సూరత్‌ఘఢ్‌లో భూసార ఆరోగ్య (సాయిల్ హెల్త్) కార్డు పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులు...

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెరుగుతున్న భారత్ పాత్ర

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఆపిల్ ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, వియత్నాం వంటి కీలకమైన మార్కెట్లకు ఎగుమతి చేసే దేశంగా ఆవిర్భవించింది. అంతర్జాతీయ సరఫరా...

Interviews

నక్సలిజం నిర్మూలనకు చతుర్ముఖ వ్యూహం

2019లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జమ్మూకశ్మీర్ కంటే వామపక్ష తీవ్రవాదం పెద్ద ముప్పుగా భావించారు. ఒక జాతీయ వార పత్రికకు ఇచ్చిన...

టెక్స్‌టైల్‌ రంగంలో బంగ్లాదేశ్, వియత్నాం మనకు పోటీయే కాదు

2030 నాటికి భారత టెక్స్‌టైల్స్ మార్కెట్ పరిమాణాన్ని 176 బిలియన్ డాలర్ల నుంచి 350 బిలియన్ డాలర్లకు విస్తరించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత టెక్స్‌టైల్‌...

బయో ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా భారత్

సైన్స్, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఒక జాతీయ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో బయో ఆర్థిక వ్యవస్థ (అంటే ఆహారం, ఇంధనం వంటి...