చట్టసభల్లో మహిళా నాయకత్వం బలోపేతం


భారతదేశం ప్రస్తుతం ఒక అసాధారణ అవకాశం ముంగిట నిలిచి ఉంది. తన చట్టసభలను పునర్నిర్మించుకోవడానికి, మహిళా నాయకత్వాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చడానికి, ప్రజల శక్తిసామర్థ్యాలను ప్రతిబింబించే నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి ఇది తగిన సమయం. ఎప్పుడైతే మహిళలు పాలనలో తమ సరైన స్థానాన్ని...

ఎమర్జెన్సీని తలపించే ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు


“కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేం అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పని చేసుకొనే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం” అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం...

తెలంగాణలో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటుగా తేల్చిన కాగ్


తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రభుత్వ అంకెల గారడీని బహిర్గతం చేసింది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.297 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, అది...

వ్యాపారాలకు భారీ ఊరట ‘జన విశ్వాస్ బిల్లు’


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దశాబ్ద కాలం క్రితం ప్రారంభించిన నిరంతర సంస్కరణల పరంపరలో ‘జన విశ్వాస్ 2026 బిల్లు’ ఒక కీలక ఘట్టం. ఏప్రిల్ 3న పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రోత్సహించిన ‘లైసెన్స్ రాజ్యం’...

విద్యార్థుల సమగ్రాభివృద్ధికి భరోసా


ప్రతి సంవత్సరం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై పాఠశాల తలుపులు తెరుచుకున్నప్పుడు, భారతదేశం తన సామూహిక సంకల్పానికి సంబంధించిన అత్యంత గంభీరమైన దృశ్యాన్ని వీక్షిస్తుంది. పర్వతాల నుంచి తీరప్రాంతాల వరకు, మహానగరాల నుంచి మారుమూల పల్లెల వరకు లక్షల మంది పిల్లలు —...

భారత్‌ను వెంటాడుతూనే ఉన్న జిహాదీ మనస్తత్వం


మార్చి 29న దిల్లీ పోలీసులు అహ్మద్ లోన్‌ను అరెస్ట్ చేయడం కేవలం మరో సాధారణ ఉగ్రవాద వ్యతిరేక చర్య మాత్రమే కాదు. మీడియా వార్తల ప్రకారం, దేశ రాజధానిలోని ప్రజల మతవిశ్వాసాలకు ప్రతీక అయిన ‘కాల్కాజీ ఆలయం’, వాణిజ్య కేంద్రమైన కన్నాట్ ప్లేస్...

నారీ శక్తికి పట్టం కడదాం


జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాల్లో విభేదాలను పక్కన పెట్టి సమైక్యతతో పనిచేయగల సామర్థ్యం తనకు ఉందని భారత్‌ నిరంతరం నిరూపిస్తూనే ఉంది. అలా సమైక్యంగా పని చేయాల్సిన ఘడియ ఇది. కలిసి ముందుకు సాగుదాం రండి. జాతీయ పురోగతి కోసం నారీశక్తికి సాధికారికత...

మోదీ సంకల్పం, అమిత్ షా సామర్థ్యంతో సాకారమైన నక్సల్ రహిత భారత్ లక్ష్యం!


గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ అంతర్గత భద్రతకు, అభివృద్ధికి నక్సలిజం ప్రధాన అడ్డంకిగా మారింది. భౌగోళికంగా దుర్గమంగా ఉన్న, వెనకబడిన, ప్రభుత్వం-ప్రజల మధ్య విశ్వాసం సన్నగిల్లిన ప్రాంతాలలో ఈ సమస్య వేళ్లూనుకుంది. దశాబ్దాల నాటి ఈ మహమ్మారి ఇప్పుడు అంతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర...

భారత్ అభివృద్ధిని ప్రతిబింబించే బిజెపి ప్రస్థానం


భారత రాజకీయ యవనికపై తనదైన ముద్ర వేస్తూ, ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ  ప్రతి ఏటా ఏప్రిల్ 6న తన ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటుంది . 1980లో జనసంఘ్ వారసత్వంతో ఒక సామాన్య రాజకీయ పార్టీగా ప్రస్థానాన్ని...

డిజిటల్ పరివర్తన ద్వారా ఆర్థిక సాధికారత 


భారత్ చేపట్టిన డిజిటల్ పరివర్తన అత్యధిక జనాభాకు అనుసంధానతను, సాంకేతికత ఆధారిత పౌర సేవలను విస్తరించడంతో ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. 2015లో ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రాతిపదికగా ప్రతి పౌరుడికి డిజిటల్ మౌలిక సదుపాయాలను ఒక ప్రాథమిక సౌకర్యంగా అందించడం, డిజిటల్...