నితిన్ నబీన్ పర్యటన: తెలంగాణ బిజెపికి నూతన దిశ


రాజకీయ పార్టీల్లో జాతీయ నాయకుల పర్యటనలు సాధారణమే. అయితే కొన్ని పర్యటనలు కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేసే మైలురాళ్లుగా నిలుస్తాయి. జూన్ 28 నుంచి 30 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు...

కూల్చివేతలే కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు


సాధారణంగా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అభివృద్ధి కార్యక్రమాలతో పాలన ప్రారంభమవుతుందని, కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేతలతో పాలన ప్రారంభించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఎద్దేవా చేశారు. హైడ్రా పేరుతో పేదలు,...

బిజెపి ప్రత్యేక మిషన్‌గా తెలంగాణ


తెలంగాణను బిజెపి జాతీయ నాయకత్వం ప్రత్యేక మిషన్‌గా తీసుకుందని జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. ఆ మిషన్‌ను విజయవంతం చేసే బాధ్యత ప్రతి కార్యకర్త తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బిజెపి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుందన్న ఆయన తెలంగాణలో బిజెపికి టైమొచ్చిందన్నారు....

శ్యామా ప్రసాద్ కలలను సాకారం చేస్తున్న మోదీ ప్రభుత్వం


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కలలకు సాకారం చేశారని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370...

అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు


కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌ ఫరేడ్ గ్రౌండ్ లో జూన్ 20న 1డే కౌంట్ డౌన్ ఈవెంట్ లో భాగంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా,...

యోగా అందరినీ అనుసంధానిస్తుంది.. ఐకమత్యంగా ఉంచుతుంది: మోదీ


జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కోల్‌కతాలోని రెడ్ రోడ్ వద్ద జాతీయ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వేలాది యోగా సాధకులతో కలిసి కామన్ యోగా ప్రోటోకాల్ సెషన్‌లో పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా...

మోదీ 12 ఏళ్ల పాలనలో పెరిగిన భారత ప్రతిష్ట


గడిచిన 12 ఏళ్ల ప్రధాని నరేంద్ర మోదీ సుపరిపాలనలో భారతదేశం అంతర్జాతీయ వేదికలపై తిరుగులేని గౌరవాన్ని, శక్తివంతమైన గుర్తింపును సాధించిందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. జూన్ 12న సికింద్రాబాద్‌లో నిర్వహించిన ‘మేధావుల సమ్మేళనం’లో ఆయన ముఖ్య అతిథిగా...

మోదీ సహకారంతో తెలంగాణ అభివృద్ధి


దేశ చరిత్రలోనే అత్యధిక కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ జూన్ 10న ఒక కొత్త చరిత్ర సృష్టించారు. వరుసగా 4,399 రోజులు ప్రధాని పదవిలో కొనసాగి జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న ఈ రికార్డును...

140 కోట్ల మంది సమష్టి సంకల్పం, స్వప్నం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి అంకితమైన 12 వసంతాలు పూర్తి చేసుకుంది. ‘సంకల్పం నుంచి సిద్ధి’కి సాగిన ఈ సువర్ణ యుగం, భారతదేశ అభివృద్ధి, భద్రత, ఆర్థిక సంస్కరణ, ప్రపంచ ప్రతిష్టలకు సంబంధించి అపూర్వమైన...

మోదీ పాలన.. నవ భారత నిర్మాణ గాథ


భారత రాజకీయ చరిత్రలో కొన్ని దశాబ్దాలు కేవలం కాలగమనంగా కాకుండా దేశ దిశను మార్చిన మేలిమలుపులుగా గుర్తుండిపోతాయి. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ప్రయాణం అలాంటి మేలిమలుపు అనడంలో అతిశయోక్తి లేదు. కేంద్రంలో మోదీ నాయకత్వానికి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ,...