Hamara Sankalp Vikasit Bharat

బడుగుల కోటాను ముస్లింలకు ఇచ్చే కుట్రను భగ్నం చేస్తాం


కర్ణాటకలో ఈ పని చేసిన కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తానని ప్రకటించింది వామపక్షాలతో కలిసి కేరళను ఆర్థికంగా దివాళా తీయించిన కాంగ్రెస్ ఇప్పుడు కర్ణాటక, తెలంగాణలను కూడా నాశనం చేయబోతోంది మా కార్యకర్తల్లో ఎప్పటికీ అలసత్వం ఉండదు, ఇప్పటికీ బూత్ ల...

అమిత్ షా రోడ్ షో: జనసంద్రంగా పాతనగరం


కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో సందర్భంగా పాతనగరం జనసంద్రంగా మారింది. ఎంఐఎం ఇలాకా అని చెప్పుకునే ఆ ప్రాంతమంతా కాషాయమయంగా మారింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన బిజెపి కార్యకర్తలు, నాయకుల భారత్ మాతా కీ జై, మోదీ మోదీ...

నేను బతికుండగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వనీయను


రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను.. తాను బతికున్నంత వరకు ముస్లింలకు ఇవ్వనీయబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగం పుట్టుకే కాంగ్రెస్‌కి ఇష్టం లేదని, అందుకే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌, రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానించారని...

ప్రజల ఆస్తులను లాక్కోవడమే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఉద్దేశ్యం


బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అవినీతి మాత్రమే జరిగిందని, రెండు పార్టీల ఉద్దేశాలు సరిగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా అన్నారు. ప్రజల ఆస్తులను లాక్కోవడమే వాటి ఉద్దేశమని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 29న తెలంగాణ పర్యటించిన నడ్డా కొత్తగూడెం,...

మోదీని విమర్శించే అంశాలు లేక కాంగ్రెస్ దుష్ప్రచారం


బిజెపి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ శతాబ్దపు పెద్ద అబద్ధమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు దొరకక కాంగ్రెస్ దుష్ప్రచారానికి తెగబడిందని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనతో...

కాంగ్రెస్ వస్తే ప్రజల సంపద ముస్లింలకు పంచుతుంది


కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా మైనార్టీలైన ముస్లింలకు పంచుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. దేశంలోని వనరులపై మైనారిటీలదే తొలి హక్కని యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ చేసిన వ్యాఖ్యలను తన వాదనకు మద్దతుగా మోదీ...

సికింద్రాబాద్ ప్రజలకు కిషన్ రెడ్డి నివేదిక


బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి తన పదవీకాలం కాలంలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి నియోజకవర్గ ప్రజలకు...

గ్యారంటీలు అమలు చేయని కాంగ్రెస్ ను నిలదీయాలి


కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ డిక్లరేషన్.. రైతులకు ఇచ్చిన గ్యారంటీ బోగస్ గ్యారంటీ అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు అడిగేందుకు వచ్చే...

బిజెపి మేనిఫెస్టో ‘మోదీ కీ గ్యారెంటీ’ విడుదల


వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం ‘మోదీ కీ గ్యారెంటీ 2024’ పేరుతో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది. దిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌ దీనిని...

ఇండియా పొలిటికల్ లీగ్… ఐపీఎల్ కప్ బిజెపిదే: బండి సంజయ్


‘‘ఐపీఎల్ క్రికెట్ మాదిరిగానే దేశ రాజకీయాల్లోనూ ఇండియన్ పొలిటికల్ లీగ్ (ఐపీఎల్) మ్యాచ్ నడుస్తోంది. ఒకవైపు నరేంద్రమోదీ ఆధ్వర్యంలోని బిజెపి టీం బరిలో దిగింది. మరోవైపు ఇండీ కూటమి పేరుతో గుంట నక్కల పార్టీలన్నీ టీంగా బరిలో ఉన్నయ్… ఆ కూటమి టీంను...