నారీ శక్తికి పట్టం కడదాం


జాతీయ ప్రాధాన్యత కలిగిన విషయాల్లో విభేదాలను పక్కన పెట్టి సమైక్యతతో పనిచేయగల సామర్థ్యం తనకు ఉందని భారత్‌ నిరంతరం నిరూపిస్తూనే ఉంది. అలా సమైక్యంగా పని చేయాల్సిన ఘడియ ఇది. కలిసి ముందుకు సాగుదాం రండి. జాతీయ పురోగతి కోసం నారీశక్తికి సాధికారికత...

సమిష్టి కృషితో నక్సలిజం అణచివేత! పార్లమెంటులో హోంమంత్రి అమిత్ షా


దేశం నుంచి వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పటిష్ట చర్యలపై మార్చి 30న లోక్‌సభలో జరిగిన చర్చకు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా సుదీర్ఘ వివరణ ఇచ్చారు. నిబంధన 193 కింద జరిగిన ఈ...

మోదీ సంకల్పం, అమిత్ షా సామర్థ్యంతో సాకారమైన నక్సల్ రహిత భారత్ లక్ష్యం!


గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశ అంతర్గత భద్రతకు, అభివృద్ధికి నక్సలిజం ప్రధాన అడ్డంకిగా మారింది. భౌగోళికంగా దుర్గమంగా ఉన్న, వెనకబడిన, ప్రభుత్వం-ప్రజల మధ్య విశ్వాసం సన్నగిల్లిన ప్రాంతాలలో ఈ సమస్య వేళ్లూనుకుంది. దశాబ్దాల నాటి ఈ మహమ్మారి ఇప్పుడు అంతమైంది. ప్రధానమంత్రి నరేంద్ర...

పేదల ఇండ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం


మూసీ ప్రక్షాళనకు బిజెపి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నది శుభ్రపడాలి, నీరు స్వచ్ఛంగా ఉండాలని, అయితే దాని పేరుతో పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. కేవలం పేరుకు ప్రాజెక్టులు పెట్టడం...

అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ సర్కార్


అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల వేళ అన్ని వర్గాలను మభ్యపెట్టి, ఇప్పుడు వారిని నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు....

భారత్‌ను కాపాడిన మోదీ ప్రభుత్వ దీర్ఘకాలిక వ్యూహం


భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కఠినమైన ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ సరఫరా గొలుసులో ఆటంకాలు పెరుగుతున్న నేటి కాలంలో దేశ ఇంధన భద్రతను కాపాడుకుంటూనే దౌత్యపరమైన సమతుల్యతను పాటించడం ఏ ప్రభుత్వానికైనా ఒక పెద్ద సవాలు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం...

రేవంత్ సర్కార్ తీరుతో విశ్రాంత ఉద్యోగుల్లో విషాదం


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ మొత్తాన్ని అంధకారంగా మార్చారని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు దుయ్యబట్టారు. ఈ కాంగ్రెస్ సర్కారుకు రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు. రిటైర్డ్ ఉద్యోగులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆనందంగా జీవించాల్సిన వారి...

ప్రజలకు సేవ చేయడమే బిజెపి విజయ రహస్యం


ప్రజలకు సేవ చేయడం, వారి విషయంలో బాధ్యత తీసుకోవడమే బిజెపి విజయ రహస్యమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 12 ఏళ్లుగా దేశాన్ని నడిపిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల రాహుల్ గాంధీ చూపిస్తున్న అసహనం, ద్వేషమే అసలు...

ఇటు మూసీ బాధితులు.. అటు వెలుగుమట్ల నిరాశ్రయులు.. పీడితులకు అండగా బిజెపి


తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలనలో బలవుతున్న వారికి బిజెపి అండగా నిలుస్తోంది. అభివృద్ధి పేరిట ఇళ్లు కూలగొడుతున్నా.. అక్రమాలంటూ నిరాశ్రయులను చేస్తున్నా.. ఓటుబ్యాంకు రాజకీయాలకు పట్టం కడుతూ హిందువులపై దాడులకు తెగబడుతున్నా.. బిజెపి బాధితుల పక్షాన నిలుస్తోంది. న్యాయం చేయాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని...

వాణిజ్య ఒప్పందాల్లో ఎక్కడా రాజీలేదు


ప్రధాని మోదీ హయాంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆయా దేశాల పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను...