విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే కాంగ్రెస్‌ను నిలదీస్తాం‌


తెలంగాణలోని సుమారు 40 లక్షల విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, విద్యావ్యవస్థను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరి, నిరంకుశ పోకడలకు నిరసనగా బిజెపి తెలంగాణ పోరుబాట పట్టింది. ‘ఫీజుల బకాయి – బిజెపి లడాయి’ కింద బీజేవైఎం, బిజెపి అనేక...

సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు ‘సేవా సంకల్ప్ అభియాన్’


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజా జీవితంలో కొనసాగించిన సేవా స్ఫూర్తిని సమాజంలోని ప్రతి వర్గానికీ చేరువ చేయాలనే లక్ష్యంతో బిజెపి దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహించనుంది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు...

ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం వికసిత్ భారత్‌కు దిశానిర్దేశం


ఎనభై ఏళ్ల స్వాతంత్ర్యం.. ఎర్రకోటపై ఎనభై ఏళ్ల త్రివర్ణ వైభవం.. ఆ చరిత్రకు సాక్షిగా వరుసగా 13వసారి అదే ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ గళం.. 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం.. ఒకవైపు గత 12...

తెలంగాణలో రైల్వేలపై చారిత్రాత్మక పెట్టుబడులు


తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాల నిర్మాణం, ట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ల ఆధునీకరణ, భద్రతా చర్యలు, హైస్పీడ్ రైలు...

కుటుంబ పాలన నుంచి ‘నేషన్ ఫస్ట్’ దిశగా దేశం


కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం దేశాభివృద్ధి, జాతీయ భద్రత, మౌలిక సదుపాయాల కల్పనలో విశేష పురోగతి సాధించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఒకప్పుడు కుటుంబ పాలనలో సతమతమైన దేశం నేడు ‘నేషన్ ఫస్ట్’...

ప్రజా సమస్యలపై పోరాటమే బిజెపి రోడ్ మ్యాప్


ప్రజా సమస్యలపై నిరంతరం ప్రజా పోరాటాలు చేయడమే బిజెపికి నిజమైన రోడ్ మ్యాప్ అని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని ఆయన రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని అన్ని మండలాల్లో,...

ఆందోళనల వెనుక అసలు ఎజెండా!


వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయని ప్రభుత్వం నుంచి ప్రకటన రాగానే నిద్రాణమై ఉన్న భారత వ్యతిరేక అదృశ్య శక్తులు ఒక్కసారిగా మేల్కొన్నాయి. ఇప్పుడు ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు, వాటి వెనకున్న కారణాలను అన్వేషిస్తే విస్తుపోయే వాస్తవాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వం పట్ల వ్యతిరేకతలు, భిన్నాభిప్రాయాలు...

దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం: స్వదేశీ హైడ్రోజన్ రైలు పరుగులు


దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ప్రారంభించారు. జూలై 18 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు హరియాణాలోని జింద్ నుంచి...

తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌తో సింగరేణికి దీర్ఘకాలిక భరోసా


సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు తాడిచర్ల-2 కోల్ బ్లాక్‌ను నామినేషన్ పద్ధతిలో కేటాయించడం సంస్థ భవిష్యత్తుకు భరోసానిచ్చే చారిత్రాత్మక నిర్ణయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ప్రభుత్వ రంగ సంస్థలకు...

నితిన్ నబీన్ పర్యటన: తెలంగాణ బిజెపికి నూతన దిశ


రాజకీయ పార్టీల్లో జాతీయ నాయకుల పర్యటనలు సాధారణమే. అయితే కొన్ని పర్యటనలు కేవలం సమావేశాలకు మాత్రమే పరిమితం కాకుండా, పార్టీ భవిష్యత్తు కార్యాచరణకు దిశానిర్దేశం చేసే మైలురాళ్లుగా నిలుస్తాయి. జూన్ 28 నుంచి 30 వరకు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు...