నవ భారత నిర్మాణంలో నిరంతర స్ఫూర్తి వాజ్‌పేయి


కల్లోలాలు, అలజడుల సమయాల్లో ఒక దేశం నైతిక దిక్సూచిగా, మార్గదర్శక స్ఫూర్తిగా ఎదగడానికి, ప్రజలకు దార్శనికతను, ఐక్యతను, దిశను అందించే నాయకుడిని కలిగి ఉండటం అదృష్టం. ఈ శతాబ్దం ప్రారంభంలో అటల్ బిహారీ వాజ్‌పేయి రూపంలో అటువంటి నాయకుడిని పొందే అదృష్టానికి భారతదేశం...

సామాజిక సాధికారత దిశలో మరో అడుగు


రాబోయే జాతీయ జనాభా గణనలో కులాల సమాచారాన్ని సేకరించాలని ఏప్రిల్ 30న ఎన్డీఏ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య రాజకీయ వర్గాలతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దైనందిన జీవితంలోనూ, రాజకీయ లెక్కల్లోనూ కులం ఒక బలమైన అంశంగా...

కశ్మీరీల మద్దతుతో పాక్ ఉగ్రవాదంపై పోరు


తనకు నష్టం జరిగినా భారత్‌పై ప్రాణాంతక యుద్ధానికి, ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌ను ఎలా ఎదుర్కోవాలి? దీనికి సులువైన సమాధానాలు లేవు. భారత ప్రభుత్వం అనేక వ్యూహాలను ప్రయత్నించింది. పదేపదే పాక్‌తో స్నేహం చేయాలని ప్రయత్నించాం. మనం పాకిస్తాన్‌తో 1965, 1971, 1999లో...

ఆపరేషన్ సింధూర్ : ఉగ్రమూకలపై రుద్రనేత్రం


“ఈ రోజు, బీహార్ గడ్డపై నుంచి యావత్ ప్రపంచానికి నేను చెబుతున్నాను.. ప్రతి ఉగ్రవాదిని, వారికి అండగా నిలిచే వారిని భారత్ గుర్తిస్తుంది, వారి జాడ కనిపెడుతుంది, శిక్షిస్తుంది. భూమండలంలో ఏ చివరలో ఉన్నా వారిని వెంటాడుతాం” పహల్గాం దాడి మరుసటి రోజు...

మోదీ కులగణన నిర్ణయం చారిత్రాత్మకం


దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి వందేళ్లు నిండే నాటికి, అంటే 2047 నాటికి భారతదేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశంగా నిలపాలన్నదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘వికసిత్ భారత్ @ 2047’ లక్ష్యం. ఈ క్రమంలో నరేంద్ర మోదీ అనేక సాహసోపేత నిర్ణయాలు, చారిత్రాత్మక...

42 శాతం బీసీ రిజర్వేషన్ లేకుండానే స్థానిక ఎన్నికలు!


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గాలికొదిలేసి అందాల పోటీలు వంటి కార్యక్రమాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరిక లేకుండా ఉన్నారు. ఏపని చేద్దామన్నా రూపాయి కూడా చేతిలో లేదంటూనే తన నిర్వాకాన్ని బహిరంగంగా ఒప్పుకున్న రేవంత్ రెడ్డి కనీసం తన చేతిలో ఉన్న...

రాష్ట్రాన్ని దివాళా తీయించానని ఒప్పుకొన్న రేవంత్ రెడ్డి


2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్థికంగా మిగులు రాష్ట్రంగా, గుజరాత్ తర్వాత దేశంలో సంపన్న రాష్ట్రంగా గుర్తింపు పొందింది. అయితే, పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పులకుప్పగా మారింది. ఇప్పుడు 16 నెలల కాంగ్రెస్ పాలనలో అప్పులు కూడా పుట్టని విధంగా రాష్ట్ర ఆర్థిక...

భారతదేశంలో విద్యా విప్లవం


గత పదకొండేళ్ల మోదీ పాలనలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందంటూ దురుద్దేశంతో, రాజకీయ పక్షపాతంతో కూడిన దుష్ప్రచారం జరుగుతోంది. నిజానికి ఇంతకు మించిన విడ్డూరం, సత్యదూరం మరొకటి ఉండదు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యావ్యవస్థను ఘోరంగా నిర్లక్ష్యం చేసిన చేదునిజం దేశానికి బాగా తెలుసు....

పర్యావరణ సవాళ్లకు దీటుగా స్పందిస్తున్న భారత్


భూమిపై జీవులు మనుగడ సాగించాలంటే నిజంగా ఏం కావాలి? దీనికి సరళమైన సమాధానం పీల్చుకోవడానికి స్వచ్ఛమైన గాలి, తాగడానికి సురక్షితమైన నీరు, తినడానికి పోషకాహారం, బతకడానికి వీలుగా ప్రకృతి వనరుల లభ్యత. ఇవి విలాసాలు కావు, జీవితానికి పునాదులు. ఈ నిత్యావసరాలను తరతరాలుగా,...

వాజ్‌పేయి వారసత్వం చిరస్మరణీయం


భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఒక రాజనీతిజ్ఞుడు, దార్శనికుడు, విశిష్ట నాయకుడు, నిస్వార్థ సామాజిక సేవకుడు, శక్తివంతమైన వక్త, కవి, సాహిత్యవేత్త, పాత్రికేయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి మొదటి ప్రధానమంత్రి. 1999-2004 మధ్య మొదటి కాంగ్రెసేతర...