ముస్లింల క్షేమం పట్టని ఇస్లామిక్ దేశం పాక్


2026 ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని ‘ఖదీజా తుల్ కుబ్రా’ షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడి, పాకిస్థాన్ కల్లోలిత చరిత్రలో కేవలం మరో ఉగ్రవాద ఉదంతం కాదు. కనీసం 36 మందిని బలి తీసుకుని, 160 మందికి పైగా...

వాణిజ్య ఒప్పందంపై రాహుల్ చౌకబారు విమర్శలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ అనంతరం ఫిబ్రవరి మొదటివారంలో కుదిరిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సరైన ప్రశ్నలను లేవనెత్తే పూర్తి హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అయితే, ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేయాల్సింది...

అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో రైతు ప్రయోజనాల పటిష్ట రక్షణ


భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక అత్యంత సమతుల్యమైన ఒప్పందం. ఇందులో రైతుల ప్రయోజనాలను ఎంత పటిష్టంగా కాపాడారంటే ప్రభుత్వం వారి చుట్టూ ఒక ‘లక్ష్మణ రేఖ’ గీసింది. ఎవరూ వారి ప్రయోజనాలకు భంగం కలిగించలేరు. ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, స్వయంగా ఒక...

వికేంద్రీకరణతో మారుతున్న గ్రామీణ భారత ముఖచిత్రం


‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో భారత్ చేపట్టిన సమ్మిళిత వృద్ధి ప్రయాణం గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. పేదరిక నిర్మూలన, సామాజిక-ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రాథమిక వసతుల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా...

హైదరాబాద్‌ను వెంటాడుతున్న ఉగ్ర కుట్రలు!


దేశం ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా, ఏదో ఒక విధంగా హైదరాబాద్‌తో సంబంధాలు బయట పడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రదేశంగా, ఇక్కడి నుండే పేలుడు పదార్థాలు సమకూర్చుకొనే ప్రయత్నం చేయడం సైతం బయటపడుతూ వస్తుంది. అందుకు అవసరమైన ఆర్థిక...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భయపడుతున్న రేవంత్!


మొదట సర్పంచ్ ఎన్నికల్లో, ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టానని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు భయపడుతున్నట్లు కనిపిస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే వాటి ఎన్నికల...

విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపుతున్న ‘పరీక్షా పే చర్చ’


నేటికీ అత్యధిక మార్కులు సాధించడమే మెజారిటీ విద్యార్థుల ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా తరగతి గదుల్లో, ఇళ్లలో, పరీక్షలను తరచుగా ఒక బిడ్డ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టాలుగా పరిగణిస్తారు. ‘పరీక్షా పే చర్చ’ ద్వారా విద్యార్థికి స్నేహపూర్వకమైన, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను...

సామాన్యుడికే ‘మేయర్’ పీఠం


కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ”మేయర్” పదవి సామాన్యుడికే దక్కింది. ఏబీవీపీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగిన సామాన్య కార్యకర్త కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిష్టించాడు. కరీంనగర్ కార్పొరేషన్‌లో అద్భుత విజయం సాధించిన బిజెపి కొలగాని శ్రీనివాస్ ను...

బంగారు భవిష్యత్తుకు బాట


భారత్, యూరోపియన్ యూనియన్ (EU) ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక దౌత్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది, భారత్‌లోని యువతకు, రైతులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. ప్రపంచ ఆర్థిక...

రక్షణకు భారీగా నిధుల పెంపు


రక్షణ రంగానికి బడ్జెట్ కేటాయింపులను కేంద్రం భారీగా పెంచింది. పాకిస్థాన్, చైనాలతో భద్రతా సవాళ్లు కొనసాగుతున్న తరుణంలో సైనిక పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఈ చర్యను చేపట్టింది. 2026-27 బడ్జెట్లో రక్షణ రంగానికి రూ.7,84,678 కోట్లు కేటాయించింది. గత ఏడాది...