మనం రాజకీయాల కోసం రాలేదు, దేశం కోసం వచ్చాం


  ఫిబ్రవరి 17, 18న రెండు రోజుల పాటు దిల్లీలోని భారత్ మండపం వేదికగా బిజెపి జాతీయ సదస్సు జరిగింది. ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా సహా కేంద్రమంత్రులు, బిజెపి జాతీయ పదాధికారులు, రాష్ట్ర...

రాబోయే ఎన్నికలు అభివృద్ధి సంకల్పం, కుటుంబ పాలనల మధ్య యుద్ధం


ఫిబ్రవరి 17, 18 తేదీలలో దిల్లీలో జరిగిన బిజెపి జాతీయ సదస్సులో రెండవ రోజున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన ప్రసంగంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 10 సంవత్సరాల పాలనలో జరిగిన పరివర్తనాత్మక మార్పుల సమగ్ర సారాంశాన్ని వివరించారు....

ప్రతిపక్షాల బాధ్యతా రాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకువెళదాం


  దిల్లీలో ఫిబ్రవరి 17, 18 తేదీల్లో జరిగిన బిజెపి జాతీయ సదస్సు ముగింపు సమావేశంలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. ఆయన ఈ...

పదేళ్ళ పాలనలో అసామాన్య, అపూర్వ విజయాలు


  ఫిబ్రవరి 17, 18 తేదీలలో దిల్లీలో జరిగిన బిజెపి జాతీయ సదస్సులో ఆమోదం పొందిన ‘వికసిత్ భారత్ – మోదీ హామీ’ తీర్మానంలో ప్రధానాంశాలు: గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టి గల నాయకత్వంలో 2047 నాటికి ‘అభివృద్ధి చెందిన...