సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా వెనుక భారీ అవినీతి
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి, సెక్షన్ 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను, ముఖ్యంగా రైతులను, మధ్యతరగతి కుటుంబాలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని బిజెపి నేతలు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూముల వ్యవహారంలో అవినీతికి పాల్పడుతుందని, కమీషన్లకు తెరదీసిందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ధరణిలోని...