ఉన్మాదంతో పాకిస్తాన్ దాడులు – సంయమన భారత్ ధీటైన జవాబు


1947లో స్వాతంత్ర్యంతో పాటు ముస్లిం లీగ్, బాహ్య, అంతర్గత శక్తుల వల్ల దేశం మరోసారి ముక్కలైంది. మనదేశం నుంచి విడిపోయిన ఆ రెండు ముక్కలు తూర్పు, పశ్చిమ పాకిస్తాన్‌లు కాలక్రమంలో ఇస్లామిక్ పాకిస్తాన్, ఇస్లామిక్ బంగ్లాదేశ్‌గా రూపొందాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు...

పాకిస్తాన్‌కు కలలో కూడా ఊహించని షాక్ తప్పదు


ఈ నెల 22న మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ సమీపంలోని పహల్గాంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడం, మరికొంత మంది గాయపడడం మన దేశాన్నే కాకుండా యావత్ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకవైపు అమెరికా...

వక్ఫ్ సవరణ చట్టం సందర్భంగా ప్రతిపక్షాల భంగపాటు


ఈ నెల మొదటి వారంలో పార్లమెంటులో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం పొందడం చారిత్రాత్మకం. బ్రిటిష్ కాలంలో మొదలై, నెహ్రూ హయాంలో మార్పులు జరిగి, 1995లో ఏర్పడ్డ వక్ఫ్ బోర్డు చట్టం 2013లో సుప్రీం కోర్టుకు మించిన అధికారాలు పొంది భయానకంగా తయారైంది....

కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య పొత్తును బయట పెట్టిన చెన్నై మీటింగ్


ఇటాలియన్ రాజకీయ తత్వవేత్త నికోలో మాకియవెల్లి ప్రకారం రాజకీయాల్లో మోసాలు, దగాలు విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేస్తున్నవి అవే. లోపాయకారి అవగాహనతో ప్రజలను దగా చేయడంలో ఈ రెండు పార్టీలకు దశాబ్దాల చరిత్ర...

కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలే ఎస్ఎల్బీసీకి శనిగ్రహాలు


కరువు పీడిత ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 4 లక్షల 15 వేల ఎకరాల బీడు భూములకు సాగునీరు, ఫ్లోరైడ్ పీడిత 500 పైగా గ్రామాలకు తాగునీరు, రాజధాని హైదరాబాద్ ప్రజలకు నీటిసరఫరా కోసం  రూపకల్పన చేసిన బృహత్తర ప్రాజెక్టు ఎస్ఎల్బీసీ. అర్ధ శతాబ్ద...

తెలంగాణ గమనాన్ని నిర్దేశించే ఎన్నికలు


6 గ్యారెంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, గత 14 నెలల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేయక ప్రజలకు వెన్నుపోటు పొడిచింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న హామీ నీటి మీది రాతగానే మారింది. యువతకు నెలకు రూ.4,000...

బిజెపి ఒక్క దెబ్బకు రెండు (ఆప్, కాంగ్రెస్) పిట్టలు


1993లో మళ్లీ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 1998లో జరిగిన రెండో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో షీలా దీక్షిత్ నాయకత్వంలో 48 శాతం ఓట్లతో 52 స్థానాలతో గెలిచిన కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. అది మొదలు వరుసగా మూడు సార్లు ‘తగ్గేదేలే’ అన్నట్టు...

నక్సలైట్లు, జిహాదీలు, మత కలహాల నిర్మూలనలో మోదీ విజయం


స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ నెహ్రూ కుటుంబ పెత్తనంలో కాంగ్రెస్ అనుసరించిన జిహాదీ అనుకూల, హిందూ వ్యతిరేక నిర్ణయాలు, చర్యలతో దేశ విభజన, ఆ సమయంలో 10 లక్షల హిందువుల ఊచకోత, తదనంతర కాలంలో వేలాది మతకలహాలు, కోట్లాది మత మార్పిడులు...

2025 మహా కుంభమేళా 144 సంవత్సరాల అతిపెద్ద పండుగ


మహా కుంభమేళా అన్ని కుంభమేళాలో అతిపెద్దది, అత్యంత పవిత్రమైనది. మహా కుంభమేళా కేవలం ప్రయాగ్‌రాజ్‌లోనే 144 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఒకసారికి మించి మహా కుంభమేళాలో పాల్గొనే అవకాశం రాదు. పైగా 144 ఏళ్లకు ఒకసారి...

అంబేద్కర్‌ను ఘోరంగా అవమానించిన కాంగ్రెస్ మొసలి కన్నీరు


రాహుల్ గాంధీ అతితెలివి చేష్టల కారణంగా అంబేద్కర్ పేరు మీద బిజెపిని బదనాం చేద్దామని కుట్ర పన్నిన కాంగ్రెస్ బాబాసాహెబ్ విషయంలో తమ దగాకోరు చరిత్రను బయటపెట్టుకొని బొక్కబోర్లాపడ్డది. స్వాతంత్ర్యం పూర్వం, స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో అంబేద్కర్‌కు, నెహ్రూకు ఎప్పుడూ పొసగలేదు. వారిద్దరూ...