ఉన్మాదంతో పాకిస్తాన్ దాడులు – సంయమన భారత్ ధీటైన జవాబు
1947లో స్వాతంత్ర్యంతో పాటు ముస్లిం లీగ్, బాహ్య, అంతర్గత శక్తుల వల్ల దేశం మరోసారి ముక్కలైంది. మనదేశం నుంచి విడిపోయిన ఆ రెండు ముక్కలు తూర్పు, పశ్చిమ పాకిస్తాన్లు కాలక్రమంలో ఇస్లామిక్ పాకిస్తాన్, ఇస్లామిక్ బంగ్లాదేశ్గా రూపొందాయి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు...