నక్సలిజం నిర్మూలన మోదీ ప్రభుత్వ మరో ఘన విజయం
5 దశాబ్దాలకు పైగా దేశంలో భయంకర ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించి వేలాది ప్రజల, వందలాది భద్రతా బలగాల నిర్ధాక్షిణ్యంగా హత్యలు చేసిన ఉన్మాద కమ్యూనిస్టు ఉగ్రవాద సంస్థ మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయే దశకు చేరుకుంది. ఇందుకు మోదీ ప్రభుత్వ సమర్థ, కఠిన నిర్ణయాలు,...
