బుల్లెట్ రైళ్ల హబ్‌గా హైదరాబాద్


దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణలో హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనున్నట్లు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి పుణె, చెన్నై, బెంగళూరుకు మూడు బుల్లెట్ రైలు కారిడార్లను అభివృద్ధి చేసే ప్రణాళికలు...

సెమీ కండక్టర్ల రంగంలో దూసుకుపోతున్న భారత్


“దశాబ్దాలుగా, భారతదేశం సెమీ కండక్టర్ల విషయంలో ‘బస్సు మిస్ అయింది’ (అవకాశాన్ని కోల్పోయింది) అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ మాట ఎంత మాత్రం నిజం కాదు,” అని రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార, ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు....