బుల్లెట్ రైళ్ల హబ్గా హైదరాబాద్
దేశంలో హైస్పీడ్ రైలు వ్యవస్థ విస్తరణలో హైదరాబాద్ కీలక కేంద్రంగా మారనున్నట్లు కేంద్ర రైల్వే, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. హైదరాబాద్ నుంచి పుణె, చెన్నై, బెంగళూరుకు మూడు బుల్లెట్ రైలు కారిడార్లను అభివృద్ధి చేసే ప్రణాళికలు...