ముస్లింల క్షేమం పట్టని ఇస్లామిక్ దేశం పాక్


2026 ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని ‘ఖదీజా తుల్ కుబ్రా’ షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడి, పాకిస్థాన్ కల్లోలిత చరిత్రలో కేవలం మరో ఉగ్రవాద ఉదంతం కాదు. కనీసం 36 మందిని బలి తీసుకుని, 160 మందికి పైగా...

వాణిజ్య ఒప్పందంపై రాహుల్ చౌకబారు విమర్శలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ అనంతరం ఫిబ్రవరి మొదటివారంలో కుదిరిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సరైన ప్రశ్నలను లేవనెత్తే పూర్తి హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అయితే, ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేయాల్సింది...

అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో రైతు ప్రయోజనాల పటిష్ట రక్షణ


భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక అత్యంత సమతుల్యమైన ఒప్పందం. ఇందులో రైతుల ప్రయోజనాలను ఎంత పటిష్టంగా కాపాడారంటే ప్రభుత్వం వారి చుట్టూ ఒక ‘లక్ష్మణ రేఖ’ గీసింది. ఎవరూ వారి ప్రయోజనాలకు భంగం కలిగించలేరు. ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, స్వయంగా ఒక...

కుమ్మెర బాధితులకు బిజెపి అండ


నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడి, పసిపాప మృతి ఘటనపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చలించిపోయారు. ఫిబ్రవరి 24న కుమ్మెర వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం...

నిరాధార ఆరోపణలు.. ప్రశ్నిస్తే దాడులు.. పేట్రేగుతున్న కాంగ్రెస్ అరాచకాలు


రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు ఇటీవలి కామారెడ్డి ఘటనలు అద్దం పడుతున్నాయి. తెలంగాణలో బిజెపికి వస్తోన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యాలయాల భూములు...

వికేంద్రీకరణతో మారుతున్న గ్రామీణ భారత ముఖచిత్రం


‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో భారత్ చేపట్టిన సమ్మిళిత వృద్ధి ప్రయాణం గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. పేదరిక నిర్మూలన, సామాజిక-ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రాథమిక వసతుల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా...

అవయవ దానం జీవితాలను మారుస్తుంది


ఫిబ్రవరి 22న ప్రసారమైన ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు అనేక దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్ట్-అప్ రంగంతో సంబంధం ఉన్నవారు దిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత్ మండపంలో సమావేశమయ్యారు. కృత్రిమ...

హైదరాబాద్‌ను వెంటాడుతున్న ఉగ్ర కుట్రలు!


దేశం ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా, ఏదో ఒక విధంగా హైదరాబాద్‌తో సంబంధాలు బయట పడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రదేశంగా, ఇక్కడి నుండే పేలుడు పదార్థాలు సమకూర్చుకొనే ప్రయత్నం చేయడం సైతం బయటపడుతూ వస్తుంది. అందుకు అవసరమైన ఆర్థిక...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భయపడుతున్న రేవంత్!


మొదట సర్పంచ్ ఎన్నికల్లో, ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టానని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు భయపడుతున్నట్లు కనిపిస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే వాటి ఎన్నికల...

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తండాల నిర్లక్ష్యం


తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్.. రెండూ తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, సరైన నిధులు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ...