ఆత్మనిర్భర్ భారత్‌ను నిర్మిస్తున్న పారిశ్రామికులు


2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రజల జీవితాలను, జీవనోపాధిని దెబ్బ తీసినప్పుడు ఆర్థిక పునరుజ్జీవనం కేవలం పెద్ద పరిశ్రమలకే పరిమితం కాకూడదని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారు. అది చిన్న తరహా ఉత్పత్తిదారులకు, సంస్థలకు, ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాలలో పనిచేసే వారికి కూడా...

హై-టెక్ ఆయుధాలు.. మేడిన్ ఇండియా


2026 మే 28న జరిగిన ఆర్మీనియా రిపబ్లిక్ డే సైనిక పరేడ్‌లో భారతదేశంలో తయారైన ఆయుధ వ్యవస్థలు అందరి దృష్టినీ ఆకర్షించాయి.  భారత్ లో తయారైన ఆయుధాలను కొనుగోలు చేసిన  దాదాపు 80 దేశాలలో ఆర్మేనియా ఒకటి కావడం ‘మేక్ ఇన్ ఇండియా’...

భవిష్యత్తు కోసం ఇంధన వ్యవస్థల నిర్మాణం


ప్రపంచ ఇంధన రంగం ప్రస్తుతం శరవేగంగా మార్పులకు లోనవుతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, వాతావరణ మార్పుల వల్ల తలెత్తే అడ్డంకులను తట్టుకుంటూ ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, స్థిరత్వాల మధ్య సమతుల్యతను సాధించేందుకు ప్రపంచ దేశాలు తంటాలు పడుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక...

భారత విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు


పదేళ్ల క్రితం ప్రపంచ అత్యుత్తమ ర్యాంకింగ్స్‌లో ఒక భారతీయ విశ్వవిద్యాలయం చోటు దక్కించుకోవడం చాలా అరుదైన, సంబరాలు చేసుకోవాల్సిన విషయం. కానీ నేడు అది దాదాపు ఒక సాధారణంగా మారిపోయింది. జూన్ 18, 2026న విడుదలైన ‘క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2027’లో...

ప్రపంచ సముద్ర శక్తిగా భారత్


బాల్యంలో సముద్రాన్ని కళ్లారా చూడని ఒక వ్యక్తి… నేడు కేంద్ర నౌకాయాన మంత్రిగా, భారత్ ను ఒక ఒక ప్రధాన సముద్ర శక్తిగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అస్సాంలోని వరద ప్రభావిత దిబ్రూఘర్ జిల్లా ములుక్ గ్రామంలోని ఒక...

పంటల దిగుబడి దాటి ప్రగతి వైపు పయనం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా భారత వ్యవసాయ రంగం అద్భుతమైన మార్పులను చూస్తోంది. ఆహార కొరతను నివారించడమే ప్రధాన లక్ష్యంగా ఉన్న పాత రోజులను దేశం ఎప్పుడో దాటేసింది. నేడు వ్యవసాయాన్ని కేవలం ఉత్పత్తి రంగంగా మాత్రమే కాకుండా...

ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?


తెలంగాణలో గ్రామీణ రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 20న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం...

సాంప్రదాయ నైపుణ్యాలూ మన సంపదలో భాగమే


ఇటీవల ఫ్రాన్స్‌లోని ప్రాచీన విశ్వవిద్యాలయ నగరమైన ‘ఏక్స్-ఎన్-ప్రోవాన్స్’లో భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సదస్సు జరిగింది. కాలపరీక్షకు నిలిచిన ఈ రెండు దేశాల భాగస్వామ్య విస్తృతిని, భవిష్యత్తు అవకాశాలను అక్కడ ఫ్రెంచ్ ఆర్థిక మంత్రితో కలిసి నేను పునరుద్ఘాటించాను. పారిస్‌లో జరిగిన పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశంలో...

ముఖ్యమంత్రి, మంత్రుల కుమ్ములాటలతో పడకేసిన తెలంగాణ పాలన!


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులకు, అధికార పార్టీ నేతలకు ప్రజల సమస్యలు పట్టించుకొనే తీరిక చిక్కడం లేదు. అంతర్గత కుమ్ములాటలతో రచ్చ చేసేందుకే సరిపోతుంది. దానితో పరిపాలన పడకేసిన్నట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే పలు కీలక...

దిల్లీలో విద్యార్థుల కోసం రాహుల్ నిరసనలు.. తెలంగాణలో అణచివేత


నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నెల రోజులకు పైగా దిల్లీలో సీజేపీ నిరసనలు జరుపుతుంటే కాంగ్రెస్ గాని, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గాని ఏనాడూ నోరు విప్పలేదు. కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు. కానీ పార్లమెంట్ వద్దకు వారు చేపట్టిన...