ఆత్మనిర్భర్ భారత్ను నిర్మిస్తున్న పారిశ్రామికులు
2020లో కోవిడ్-19 మహమ్మారి ప్రజల జీవితాలను, జీవనోపాధిని దెబ్బ తీసినప్పుడు ఆర్థిక పునరుజ్జీవనం కేవలం పెద్ద పరిశ్రమలకే పరిమితం కాకూడదని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించారు. అది చిన్న తరహా ఉత్పత్తిదారులకు, సంస్థలకు, ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాలలో పనిచేసే వారికి కూడా...
