కవితను తప్పించేందుకే బిఎల్ సంతోష్ పై కేసు!


అసెంబ్లీలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బిజెపి తన పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కుట్ర చేస్తున్నదని ఆరోపిస్తూ బిజెపి జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ ను అరెస్ట్ చేసేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం...

బీఆర్ఎస్ ఉనికి కోసం కేసీఆర్ తంటాలు


లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో తాము రెండంకెల సీట్లు సాధిస్తామని చెప్పుకొంటూ సగానికి పైగా సీట్లు గెలుచుకునే లక్ష్యంతో బిజెపి పట్టుదలతో ప్రచారం చేసుకొంటుంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం తాము 8 సీట్లలో గెలవబోతున్నామని చెప్పుకొంటున్నారు. దాదాపు అన్ని సర్వేలు బీఆర్ఎస్...

రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్


బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజకీయ ప్రత్యర్థులపైనే కాకుండా సొంత మంత్రులపై, పార్టీ నేతలపై, చివరకు ప్రైవేట్ వ్యక్తుల ఆర్థిక లావాదేవీలపైనా తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు వెల్లడవుతోంది. హుజురాబాద్, దుబ్బాక, మునుగోడు ఉప...

దేశంలో ఇండీ కూటమి, రాష్ట్రంలో బీఆర్ఎస్ అగమ్యగోచరమే


దేశానికి స్వాతంత్ర్యం మేమే తెచ్చామని నెహ్రూ నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజలను మభ్యపెడుతూ, మోసగిస్తూ, నెహ్రూ కుటుంబ పార్టీగా మారి, మొత్తం ఐదున్నర దశాబ్దాల పాటు దోపిడీ, మైనార్టీ సంతుష్టీకరణ, విచ్ఛిన్నకర శక్తులకు అండగా ఉంటూ సాగించిన పరిపాలనతో ప్రజలు విసిగి వేసారి ప్రత్యామ్నాయంగా...

కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే


తొమ్మిదిన్నర సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ దోపిడీ, నియంతృత్వ, దగాకోరు పాలనపై ప్రజల్లో ఏర్పడిన తీవ్ర వ్యతిరేక వైఖరిని ఆసరాగా చేసుకొని బూటకపు హామీలు, గారడీ మాటలు, మీడియా మేనేజ్మెంట్ తో కేవలం కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను ఓడించగలదన్న వాతావరణం ప్రజల్లో కల్పించి,...

మరోసారి కాంగ్రెస్ తో దోస్తీకి మజ్లీస్ సై!


  సుదీర్ఘకాలం కాంగ్రెస్ కు ‘బి’ టీంగా వ్యవహరించి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పాతబస్తీలో తామే ప్రభుత్వం అన్నట్లు వ్యవహరించిన ఒవైసి సోదరుల నేతృత్వంలోని ఎంఐఎం 2014లో కాంగ్రెస్ అధికారం కోల్పోయి, టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే దారి మార్చారు. అప్పటి వరకు రాష్ట్ర...

మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి పదవిపై కాంగ్రెస్ లో దుమారం


రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత కీలక పదవులలో అధికారుల నియామకంలో తొందరపాటు లేకుండా వ్యవహరించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో కీలక పదవులలో పని చేసిన అధికారుల పట్ల కక్ష సాధింపు లేకుండా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. దానితో ఇప్పటికీ...

5 శతాబ్దాల పోరాటాలకు, నిరీక్షణకు అంగరంగ వైభవంగా తెర


అయోధ్య నూతన భవ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ మహత్తర ఘట్టం వేదపండితుల మంత్రోచ్ఛారణలతో అత్యంత నయనానందకరంగా సాగింది. గత జూన్ లో అయోధ్య తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించిన ముహూర్తం...

రామో విగ్రహవాన్ ధర్మః : ధర్మానికి ప్రతిరూపం శ్రీరాముడు


వేదాలలో నిక్షిప్తమైన ధర్మం సాకారంగా అందరికీ దర్శనీయం కాకపోవడంతో ఆచరణయోగ్యమైన ధర్మానికి ప్రతిరూపంగా శ్రీరామచంద్రుడు అవతరించారని వేలాది సంవత్సరాలుగా విజ్ఞులు విశ్వసిస్తున్న విశిష్టమైన నమ్మకం. త్రేతాయుగంలో సూర్యవంశంలో దశరథ మహారాజు, కౌసల్య దేవిల తనయుడు శ్రీరామచంద్రుడు జగదభి రాముడు షోడశ (16) మహా...

కాంగ్రెస్‌, అవినీతి ఒకే నాణేనికి బొమ్మ, బొరుసు


డిసెంబర్‌ మొదటి వారంలో కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు ధీరజ్‌ సాహు ఇళ్లు, వ్యాపార స్థలాలు, ఇతరత్రా ప్రాంతాలలో జరిగిన ఐటీ దాడుల్లో కనివినీ ఎరుగని రీతిలో, మునుపెన్నడూ లభించని స్థాయిలో రూ.350 కోట్లకు పైగా నగదు లభ్యం కావడం దేశ ప్రజలను ఒకింత విస్మయానికి గురిచేసింది. దాదాపు వారం...