‘దిమాగీ నక్సల్’ కు అర్థం అందరికీ తెలుసు


ప్రత్యర్థులకు కీలెరిగి వాత పెట్టడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక ప్రత్యేకమైన నైపుణ్యం ఉందనడంలో సందేహం లేదు. స్వాతంత్య్ర  దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి చేసిన ప్రసంగంలో ఆయన — తమ ప్రభుత్వం ఆయుధాలు పట్టిన నక్సలైట్లను ఏరివేసే విషయంలో విజయవంతమైనప్పటికీ,...

నైపుణ్యాల్లోనూ ముందున్న మహిళలు


‘ఎ పొస్సే అడ్ ఎస్సే’ (సంభావ్యత నుంచి సాకారం వైపు అడుగులు వేయడం) అనే లాటిన్ నానుడి, సమాజాలు మానవ వనరులను ఏ విధంగా తీర్చిదిద్దుతాయో స్పష్టంగా తెలియజేస్తుంది. మూస పద్ధతిలో సాగే పాఠశాల లేదా కళాశాల విద్య ఒక స్పష్టమైన, సంస్థాగత...

దేశప్రజల కష్టాన్ని అవమానిస్తున్న రాహుల్


తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ బలమైన వృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం జీడీపీ వృద్ధి, తయారీ, సేవా రంగాల విస్తరణ,...

మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం కలిసి పనిచేద్దాం!


ఆగస్ట్ 30న ప్రసారమైన ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ఆసక్తికర విషయాలు, సామాజిక చొరవలు, వివిధ రంగాల్లో విజయం సాధించిన వ్యక్తుల స్ఫూర్తిదాయక కథనాలను పంచుకున్నారు. ఈ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాల సమాహారం: ‌‌చరిత్రను సులభతరం చేసిన...

తెలంగాణ రైల్వేలకు భారీగా నిధులు


తెలంగాణలో రైల్వే రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైల్వే రంగానికి మోదీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని, ప్రస్తుతం రూ రూ....

గురువులే భావితరాలకు మార్గదర్శకులు!


విద్యార్థుల తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన జన్మదినోత్సవాన్ని ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని భారతదేశానికి రెండో రాష్ట్రపతిగా...

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే


(సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం) 17 సెప్టెంబర్ 1998న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి...

ఏకాత్మ మానవతావాదం నేటి అవసరం


(సెప్టెంబర్ 25న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం) వెయ్యేళ్ల బానిసత్వం తర్వాత భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. అనేక గాయాలతో భారతదేశం రక్తసిక్తమైంది. మానసిక హింసను భరిస్తూనే ఆ గాయాల నుంచి సరికొత్త సంధ్యారాగాలతో ‘భారతీయత’ రూపుదిద్దుకుంది....

భారత్‌కు గుదిబండగా మారిన నెహ్రూ సోషలిజం


దిల్లీలో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడు ఇద్దరు ప్రముఖ కార్పొరేట్‌ దిగ్గజాలను ఎలా పట్టించుకోలేదో ఎత్తిచూపుతూ సోషల్‌ మీడియాలో పలు పోస్టులు వెలిశాయి. దేశ ఆర్థిక వ్యవస్థపై ఆయన నిరంతరం గుప్పిస్తున్న విమర్శలు, ఆ కార్పొరేట్‌ దిగ్గజాలపై చేస్తున్న బురదజల్లుడు...

యువతే వికసిత్ భారత్ నిర్మాతలు


బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆగస్టు 18న ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థులతో నిర్వహించిన ‘యువ సంవాద్’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు నితిన్ నబీన్ సమాధానమిస్తూ దేశ భవిష్యత్తును నిర్మించడంలో యువతే...