వాణిజ్య ఒప్పందాల్లో ఎక్కడా రాజీలేదు


ప్రధాని మోదీ హయాంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆయా దేశాల పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను...

రాజకీయ స్థిరత్వం, సంస్కరణలు భారత్‌పై నమ్మకాన్ని పెంచాయి


వలస పాలన వల్ల పారిశ్రామిక విప్లవం సమయంలో వెనుకబడ్డామని, కానీ డేటా ఆధారిత విప్లవంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా డేటాను ఉత్పత్తి చేస్తుందని,...

కరీంనగర్‌లో కాషాయ జెండా రెపరెపలు


మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని, తన కంచుకోటగా చెప్పుకునే బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టి కరీంనగర్‌లో బిజెపి కాషాయ జెండాను రెపరెపలాడించింది. నిజామాబాద్ కార్పొరేషన్ లోనూ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కరీంనగర్‌లోని 66...

దేవాలయ భూములు ఆక్రమణ.. హిందూ పండుగలపై ఆంక్షలు!


హిందూ దేవాలయాలపై దాడులను నివారించడంలో విఫలమవుతోందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేవంత్ సర్కార్ భూములను ఆక్రమిస్తోందని, హిందూ పండుగల పైన ఆంక్షలు విధిస్తోందని మండిపడ్డారు. సనాతన ధర్మం భారతదేశానికి ఆత్మ అని, భారతదేశ ఆత్మ మీద...

మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి


మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి దూసుకుపోతోంది. వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కమలం సేన వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ప్రతి చోటా పోటీలో నిలిచింది....

పాతికేళ్ళ ప్రగతికి బాటలు వేసే బడ్జెట్


వికసిత్ భారత్, స్వావలంబన లక్ష్యాలుగా ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని, ప్రతి వర్గాన్ని, ప్రతి పౌరుడిని సాధికారీకరిస్తూ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ భారత ఆర్థిక వ్యవస్థ జైత్రయాత్ర అప్రతిహతంగా కొనసాగేందుకు దోహదం చేస్తుంది. 2047 నాటికి...

నేను కార్యకర్తను, నా బాస్ నితిన్ నబీన్! : మోదీ


మూడుసార్లు దేశ ప్రధాని కావడం కన్నా, 50 ఏళ్ల వయస్సులోనే ముఖ్యమంత్రి అవడం కన్నా, 25 సంవత్సరాలు ప్రభుత్వాధినేతగా ఉండడం కన్నా కూడా బిజెపి కార్యకర్త కావడమే నాకు అన్నింటి కన్నా గర్వకారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. పార్టీలో తాను ఒక...

బిజెపి రథసారథి నితిన్ నబీన్


నితిన్ నబీన్ సిన్హా.. భారతీయ జనతా పార్టీ కొత్త సారథి! వెనకబడిన బిహార్ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి వరుసగా మూడు సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీకి అధ్యక్షుడయ్యారు. 45 సంవత్సరాల పిన్న వయస్సులోనే ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ పగ్గాలందుకున్నారు....

దోచుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ


తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ చేసింది శూన్యమని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ మరింతగా దోచుకుంటోందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లేది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదన్నారు. రాష్ట్ర ప్రయోజనం...

కేంద్ర నిధులతోనే వరంగల్ అభివృద్ధి


కేవలం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి జరుగుతోందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఓరుగల్లుకు ఒరిగిందేమీ లేదని తేల్చి చెప్పారు. ఇటీవల గ్రామపంచాయతీల్లో ప్రజలు బిజెపికి చూపించిన ఆదరణను కొనసాగిస్తూ, మున్సిపల్...