వాణిజ్య ఒప్పందాల్లో ఎక్కడా రాజీలేదు


ప్రధాని మోదీ హయాంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆయా దేశాల పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను...

రాజకీయ స్థిరత్వం, సంస్కరణలు భారత్‌పై నమ్మకాన్ని పెంచాయి


వలస పాలన వల్ల పారిశ్రామిక విప్లవం సమయంలో వెనుకబడ్డామని, కానీ డేటా ఆధారిత విప్లవంలో భారత్ నాయకత్వ పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత్ ప్రపంచంలోనే అత్యధికంగా డేటాను ఉత్పత్తి చేస్తుందని,...

సైన్యం ఆధునికీకరణలో స్వదేశీకరణ కీలకం


ఆపరేషన్ సిందూర్ ‘ప్రతిస్పందించే’ స్థితి నుండి ‘ముందస్తు లేదా నివారణ చర్యలు’ తీసుకునే దిశగా వచ్చిన మార్పు అని సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ముప్పు తీవ్రతరం అయ్యే వరకు వేచి చూడకుండా, దాని మూలాల్లోనే తుంచివేస్తామన్నారు. 2047 నాటికి...

ప్రజాభీష్టం మేరకే ఉపాధి హామీ చట్టంలో మార్పులు


మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) పేరును ‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ – గ్రామీణ్’ (వీబీ జీ రామ్ జీ) గా మార్చడాన్ని కేంద్ర న్యాయ, శాసన వ్యవహారాల సహాయ మంత్రి...

‘శాంతి’ చట్టంతో 2047 నాటికి 100 గిగావాట్ల అణువిద్యుత్


అణుశక్తి రంగంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూనే, ప్రైవేటు భాగస్వామ్యానికి ‘శాంతి’ (SHANTI) చట్టం ద్వారాలు తెరుస్తుందని కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. అంతరిక్ష ప్రయోగ వాహనాల తయారీలో భారత్...

కేరళ రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయి


కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రధాన రాజకీయ శక్తిగా ఎదిగిందని ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఈ రాష్ట్రంలో బిజెపిని అడ్డుకునేందుకు ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. కేరళ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, చదువు...

అటల్ జీలో రాముడి ఆదర్శం, లక్ష్మణుడి పరాక్రమం


మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి సన్నిహితుడు శివ్ కుమార్ శర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ నాగార్జున మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి జీవితం, ఆయన కాలం నాటి విశేషాల గురించి ఆయనకు అత్యంత సన్నిహితుడు, సుదీర్ఘకాల సహచరుడు అయిన శివ్...

గిరిజనులు ‘లబ్ధిదారుల’ నుంచి ‘నాయకులు’గా ఎదగాలి


ఒకప్పుడు సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే పరిగణించబడిన గిరిజనులు ఇప్పుడు పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, మార్కెట్ నాయకులుగా ఎదుగుతున్నారని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జుయల్ ఓరం అన్నారు. ఈ పరివర్తనకు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తున్న ఓరం ఒక వాణిజ్య పత్రికకకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వం...

సముద్ర వాణిజ్య శక్తిగా భారత్


2047 నాటికి ప్రపంచంలోని ఐదు నౌకానిర్మాణ దేశాలలో ఒకటిగా మారాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని కేంద్ర ఓడరేవులు, నౌకాయానం, జలమార్గాల మంత్రి సర్బానంద సోనోవాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం మన సముద్రయాన రంగాన్ని బలోపేతం చేసే దిశగా నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక...

హింస నుంచి అభివృద్ధి వైపు బస్తర్ పయనం


కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల నక్సలైట్లతో (మావోయిస్టులతో) చర్చలకు తావు లేదని, వారు ఆయుధాలు విడిచిపెట్టి ప్రభుత్వ లొంగుబాటు, పునరావాస విధానాన్ని అంగీకరిస్తేనే చర్చలుంటాయని స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని ఆయన ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో...