వాణిజ్య ఒప్పందాల్లో ఎక్కడా రాజీలేదు
ప్రధాని మోదీ హయాంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆయా దేశాల పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను...
