నక్సలిజం నిర్మూలనకు చతుర్ముఖ వ్యూహం


2019లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జమ్మూకశ్మీర్ కంటే వామపక్ష తీవ్రవాదం పెద్ద ముప్పుగా భావించారు. ఒక జాతీయ వార పత్రికకు ఇచ్చిన ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన 2026 మార్చి నాటికి భారతదేశంలో నక్సల్స్ ముప్పును పూర్తిగా...

టెక్స్‌టైల్‌ రంగంలో బంగ్లాదేశ్, వియత్నాం మనకు పోటీయే కాదు


2030 నాటికి భారత టెక్స్‌టైల్స్ మార్కెట్ పరిమాణాన్ని 176 బిలియన్ డాలర్ల నుంచి 350 బిలియన్ డాలర్లకు విస్తరించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భారత టెక్స్‌టైల్‌ పరిశ్రమకు బంగ్లాదేశ్, వియత్నాంల నుంచి ఎదురవుతున్న సవాలును కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్...

బయో ఆర్థిక వ్యవస్థలో అగ్రగామిగా భారత్


సైన్స్, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి జితేందర్ సింగ్ ఒక జాతీయ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో బయో ఆర్థిక వ్యవస్థ (అంటే ఆహారం, ఇంధనం వంటి వస్తువులు, సేవల ఉత్పత్తికి పునరుత్పాదక వనరులను వినియోగించే వ్యవస్థ), అంతరిక్ష పరిశోధన, యూపీఎస్సీ సివిల్...

మధ్య తరగతి అంటే ప్రధానికి ఎంతో గౌరవం


2026 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన బడ్జెట్ మధ్యతరగతి, పన్ను చెల్లింపుదారుల చేతుల్లోకి డబ్బు తిరిగి వెళ్ళేలా చేస్తుందని, ఇది “దేశాన్ని నడిపించడానికి సహాయపడుతుంద”ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిని తాను “కోల్పోయిన ఆదాయం”గా భావించడం లేదని పేర్కొన్నారు. బడ్జెట్ అనంతరం...

సబ్సిడీలు కిక్ స్టార్ట్ లాంటివి, మొదట్లోనే అవసరం


సబ్సిడీలు స్కూటర్ కిక్ స్టార్ట్ లాగా స్వల్ప కాలానికి మాత్రమే ఉపయోగపడుతాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్ అన్నారు. సబ్సిడీల కోసం ఎదురుచూసే, సబ్సిడీల ఆధారంగా నడిచే లేదా కొన్ని సంవత్సరాల తర్వాత కూడా పోటీ నుండి రక్షణను...

ఆయుష్మాన్ పథకంలో తల్లిదండ్రులను చేర్పించడం ఎలా?


ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) పరిధి విస్తరణతో ఆదాయంతో నిమిత్తం లేకుండా 70 సంవత్సరాలు అంతకుమించి వయసు గలవారు ఇప్పుడు ప్రయోజనం పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కోట్ల మంది వయోవృద్ధులకు ఆరోగ్య బీమా లభిస్తుంది....

మహారాష్ట్ర ప్రజలకు మా హామీ ఒక్కటే… అభివృద్ధి


ముంబైలో మహా వికాస్ అఘాది (ఎంవీఏ)కి రెండంకెల సీట్లు రావడం కూడా కష్టమని బిజెపి ముంబై అధ్యక్షుడు, మాజీ మంత్రి ఆశీష్ సెలార్ అన్నారు. ఒక ఆంగ్ల పక్ష పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, ఎజెండాతో...

ప్రతిచోటా ఎంఎస్‌పీ అవసరం అనేది అపోహే


శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జాతీయ వ్యవసాయ రంగ వృద్ధిరేటు 3.7 శాతం కాగా మధ్యప్రదేశ్ వృద్ధిరేటు 6.5 శాతం ఉంది. మధ్యప్రదేశ్‌లో వ్యవసాయ విప్లవం అందరి దృష్టిని ఆకర్షించింది. 65 సంవత్సరాల చౌహాన్ కేంద్ర వ్యవసాయ, రైతు...

జీవ ఇంధనంతో రైతుల ‘మిగులు’ సమస్యకు పరిష్కారం


రైతుల ఆదాయాలు పెంచుకునేందుకు జీవ ఇంధనాలు దోహదపడుతాయని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దేశంలో పెద్దమొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవుతోన్నా ఆహార కొరత ఏర్పడలేదని, పంట ఉత్పాదకత పెరుగుతోందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని మా పదేళ్ళ...

లేటరల్ ఎంట్రీపై కాంగ్రెస్ రాజకీయాలు


లేటరల్ ఎంట్రీ ప్రక్రియను ప్రారంభించినప్పుడు కాంగ్రెస్ రాజ్యాంగాన్నీ అనుసరించలేదని, రిజర్వేషన్లను కల్పించలేదని బిజెపి ముంబై శాఖ ఉపాధ్యక్షుడు హితేష్ జైన్ విమర్శించారు. ప్రధాన ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ నియామకం నుంచి జాతీయ సలహా మండలి (ఎన్ఏసీ) వరకు పారదర్శకత, రిజర్వేషన్లపై ఎలాంటి చర్చలు...