నక్సలిజం నిర్మూలనకు చతుర్ముఖ వ్యూహం
2019లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జమ్మూకశ్మీర్ కంటే వామపక్ష తీవ్రవాదం పెద్ద ముప్పుగా భావించారు. ఒక జాతీయ వార పత్రికకు ఇచ్చిన ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన 2026 మార్చి నాటికి భారతదేశంలో నక్సల్స్ ముప్పును పూర్తిగా...