కుమ్మెర బాధితులకు బిజెపి అండ


నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడి, పసిపాప మృతి ఘటనపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చలించిపోయారు. ఫిబ్రవరి 24న కుమ్మెర వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం...

నిరాధార ఆరోపణలు.. ప్రశ్నిస్తే దాడులు.. పేట్రేగుతున్న కాంగ్రెస్ అరాచకాలు


రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు ఇటీవలి కామారెడ్డి ఘటనలు అద్దం పడుతున్నాయి. తెలంగాణలో బిజెపికి వస్తోన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యాలయాల భూములు...

పీఎం రాహత్: ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడే సంజీవని


భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఒక రోజు సగటున 500 మరణాలు సంభవిస్తున్నాయని ఒక అంచనా. ఇందులో సకాలంలో వైద్యం అందక చనిపోతున్న వారే ఎక్కువ. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితులను ఆసుపత్రిలో చేర్పించగలిగితే దాదాపు 50 శాతం మరణాలను నివారించొచ్చని...

అవయవ దానం జీవితాలను మారుస్తుంది


ఫిబ్రవరి 22న ప్రసారమైన ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు అనేక దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్ట్-అప్ రంగంతో సంబంధం ఉన్నవారు దిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత్ మండపంలో సమావేశమయ్యారు. కృత్రిమ...

కార్యకర్తల పునాదులపై ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బిజెపి నిర్మాణం


కార్యకర్తల త్యాగాల పునాదిపైనే నేడు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా నిలిచిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు బిజెపిలో ప్రతి ఎన్నిక, ప్రతి...

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తండాల నిర్లక్ష్యం


తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్.. రెండూ తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, సరైన నిధులు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ...

సేవ, సమాజ నిర్మాణం కోసం రాజకీయాలు


నేటి రాజకీయాల్లో హంగామా, ఆర్భాటాలు పెచ్చుమీరుతున్న తరుణంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితం ప్రతి రాజకీయ నాయకుడికి ప్రేరణగా ఉండాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటే ఆడంబరం, ప్రదర్శన కాదని, సేవ కోసం రాజకీయాల్లో ఉండాలని...

కరీంనగర్‌లో కాషాయ జెండా రెపరెపలు


మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని, తన కంచుకోటగా చెప్పుకునే బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టి కరీంనగర్‌లో బిజెపి కాషాయ జెండాను రెపరెపలాడించింది. నిజామాబాద్ కార్పొరేషన్ లోనూ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కరీంనగర్‌లోని 66...

ఇది రాబందుల ప్రభుత్వం!


నారాయణపేట జిల్లా మక్తల్‌లో బిజెపి 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆయన ఫిబ్రవరి 10న మక్తల్‌ వెళ్లారు. బాధిత...

రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలి


దేశంలో ఎక్కడా ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు, ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.2,000 కోట్లకు పైగా రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర...