పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహారం
పహల్గాం ఘటన తర్వాత యావద్భారత ప్రజలు, ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నినదిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాధ్యత మరిచి ప్రధానమంత్రిని కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడాన్ని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు,...