పాకిస్తాన్ ఆలోచనల ప్రకారం కాంగ్రెస్ వ్యవహారం


పహల్గాం ఘటన తర్వాత యావద్భారత ప్రజలు, ప్రపంచ దేశాలు ఏకతాటిపైకి వచ్చి ఉగ్రవాదాన్ని అంతం చేయాలని నినదిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాధ్యత మరిచి ప్రధానమంత్రిని కించపరిచేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడాన్ని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు,...

రానున్న మూడేళ్లలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టుల నిర్మాణం


రానున్న మూడు, నాలుగేళ్లలో తెలంగాణలో రూ.2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను నిర్మించనున్నామని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ ముఖచిత్రం మారిపోతుందని తెలిపారు. 2014 ముందు తెలంగాణలో మారుమూల ప్రాంతాల నుంచి...

సచేత్ యాప్.. ప్రకృతి విపత్తులో కాపాడే నేస్తం


27 ఏప్రిల్ 2025న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట)లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి దేశంలోని ప్రతి పౌరుడిని కలచివేసింది. బాధిత కుటుంబాల పట్ల ప్రతి భారతీయుడికి ప్రగాఢ సానుభూతి...

బండి సంజయ్ చొరవతో సైబర్ వెట్టి నుంచి నలుగురు విముక్తి


కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చొరవతో సైబర్ కేటుగాళ్లకు చిక్కిన యువతకు విముక్తి లభించింది. బ్యాంకాక్ ఉద్యోగం ఆశతో సైబర్ కేటుగాళ్లకు చిక్కి, బంధీలు మారి, మయన్మార్ కేంద్రంగా సైబర్ వెట్టిచాకిరికి గురవుతున్న యువకులు స్వదేశం చేరుకున్నారు....

గని కార్మికుల వల్లే నిరంతర విద్యుత్


ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం పెరిగిందని, దీనికి అనుగుణంగా బొగ్గు గనుల్లో పనిచేస్తున్న కార్మికుల కష్టం వల్లే నిరంతరం విద్యుత్ సరఫరా అందజేయగలుగుతున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వివరించారు. రెండురోజుల ఛత్తీస్‌గఢ్ పర్యటనలో భాగంగా ఆయన ఏప్రిల్...

వక్ఫ్ సవరణ ఎవరికీ వ్యతిరేకం కాదు


అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లు వక్ఫ్ సవరణ చట్టం ఏ వర్గానికి వ్యతిరేకం కాదని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో పేద ముస్లింల హితం కోసమే వక్ఫ్...

ముస్లింల ప్రాపకం కోసమే కాంగ్రెస్ కులగణన


కులగణన దేశానికి రోల్ మోడల్‌గా, రోడ్ మ్యాప్‌గా మారుతుందని రాహుల్ గాంధీ ప్రకటించారని, తీరా లెక్కలు చూస్తూ ముస్లింల ప్రాపకం కోసమే కులగణను చేపట్టినట్లుగా స్పష్టంగా కనపడుతోందని రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ విమర్శించారు....

పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి


చుట్టూ ఎత్తైన కొండలు.. మధ్యలో పచ్చని బయళ్లు.. కనువిందు చేసే పచ్చని చెట్లు.. ఆహ్లాదకర వాతావరణం.. మినీ స్విట్జర్లాండ్‌గా ప్రసిద్ధి చెందిన జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ.. 2025 ఏప్రిల్ 22.. సమయం మధ్యాహ్నం 3 గంటలు.. ఆర్టికల్ 370...

ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు


నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా అంబేడ్కర్ కలలను సాకారం చేసేలా పాలన అందిస్తున్నామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం కోసం మనమంతా నిరంతరం అంకితభావంతో పనిచేయాలన్నారు....

అమల్లోకి వచ్చిన ఉమ్మీద్ చట్టం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వ‌క్ఫ్ పేరుతో ఇన్నాళ్లు కొనసాగుతున్న అక్రమాలకు చెక్ పెడుతూ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సరికొత్త చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, సమర్థతను తీసుకొస్తాయి. ముస్లిమేతరులకూ, ఇన్నాళ్లూ...