కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యగా రేవంత్ రెడ్డి!


రాష్ట్రాలలో ఆధిపత్యం వహించే నాయకుల పట్ల కఠినంగా వ్యవహరించడం, కేవలం తమ చెప్పుచేతలలో ఉండే వారినే ప్రోత్సహించడం కాంగ్రెస్ అధిష్టానానికి పరిపాటిగా వస్తున్నది. సొంతబలంపై నాయకుడిగా వ్యవహరించాలనుకొనే వారికి, ప్రజలలో సొంతంగా ఇమేజ్ పెంచుకునే నాయకులను సహించలేరు. అందుకనే పార్టీ అధిష్టానం ప్రోత్సహించే...

అమల్లోకి వచ్చిన ఉమ్మీద్ చట్టం


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో చారిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చింది. వ‌క్ఫ్ పేరుతో ఇన్నాళ్లు కొనసాగుతున్న అక్రమాలకు చెక్ పెడుతూ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ సరికొత్త చట్టం వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో పారదర్శకత, సమర్థతను తీసుకొస్తాయి. ముస్లిమేతరులకూ, ఇన్నాళ్లూ...

నూతన విద్యా విధానంపై విమర్శలు అర్థరహితం


ప్రపంచంలో ఎన్నో దేశాల్లో అక్షర జ్ఞానం అడుగులు పడకముందే మనం నలంద, తక్షశిల విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను అభ్యసించాం. మన ఆచార వ్యవహారాలన్నింటిలో శాస్త్ర విజ్ఞానం నిగూఢంగా నిక్షిప్తమై ఉంది. ఇంతటి గొప్ప వారసత్వాన్ని సొంతం చేసుకున్న భారతీయ విద్య విదేశీ దండయాత్రలతో...

నల్లబంగారానికి రాజకీయ రంగు!


తెలంగాణలో కొంగు బంగారం సింగరేణి. కానీ నేడు నల్లబంగారాన్ని ఉత్పత్తి చేసే ఈ సింగరేణి సంస్థ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. నాడు లక్షా 16 వేల మంది కార్మికులతో కళకళలాడిన ఈ ప్రాంతం నేడు కార్మికుల సంఖ్య తగ్గించడంతో ప్రాభవం కోల్పోయింది....

వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే నియోజకవర్గాల పునర్విభజనపై సమావేశం


మార్చ్ 22న చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బిజెపిని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే...

కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య పొత్తును బయట పెట్టిన చెన్నై మీటింగ్


ఇటాలియన్ రాజకీయ తత్వవేత్త నికోలో మాకియవెల్లి ప్రకారం రాజకీయాల్లో మోసాలు, దగాలు విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేస్తున్నవి అవే. లోపాయకారి అవగాహనతో ప్రజలను దగా చేయడంలో ఈ రెండు పార్టీలకు దశాబ్దాల చరిత్ర...

ప్రజాపాలనలో ఉస్మానియాలో ఆంక్షలు.. నిరసనలపై ఉక్కుపాదం!


ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తమది ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో మాదిరిగా ప్రజా ఉద్యమాలపై, నిరసనలపై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని, ధర్నా చౌక్ నుండి అన్ని చోట్ల ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు,...

15 నెలల్లో రూ.1.52 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కార్


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో దేశంలో గుజరాత్ తర్వాత సంపన్నమైన రాష్ట్రంగా ఉంది. మిగులు బడ్జెట్‌తో, పుష్కలమైన వనరులతో, దేశంలోనే ఆర్థికంగా సుసంపన్నమైన రాష్ట్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులకుప్పగా మార్చారు. రూ.6.71 లక్షల కోట్ల...

ఇండీ కూటమిలో అంతర్గత కల్లోలం


‘ఇండీ’ కూటమిలోని భాగస్వామ్య పార్టీల కపటత్వం, స్వార్థం ఇప్పుడు తేటతెల్లమవుతున్నాయి. నరేంద్ర మోదీ పట్ల వ్యతిరేకత ఒక్కటే తమ ఏకైక సిద్ధాంతమని ఈ పార్టీలు తమ కార్యకలాపాల ద్వారా స్పష్టం చేస్తున్నాయి. తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఎవరికీ వారు ఒంటరిగా...

స్థానిక సంస్థల ఎన్నికలకు జంకుతున్న రేవంత్ రెడ్డి


ఫిబ్రవరి మధ్యలో షెడ్యూల్ ప్రకటిస్తారనుకున్న స్థానిక సంస్థల ఎన్నికలను రెండోసారి కులగణన జరిపే పేరుతో వాయిదా వేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్దపడింది. దానితో ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను సాకుగా...