ఆయుష్మాన్ భారత్: సామాన్యుడికి వరం


ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) విజయవంతంగా ఆరో వార్షికోత్సవం జరుపుకొంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2018 సెప్టెంబరులో ఏబీ-పీఎంజేఏవై ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా అది నిలుస్తోంది. ఏ ఒక్క భారతీయుడూ తన...