బిజెపితోనే తెలంగాణకు రక్ష


కాంగ్రెస్ అవినీతి, అహంకారపూరిత పాలన నుంచి, మజ్లిస్ పార్టీ అధికార దాహం నుంచి, కేసీఆర్ కుటుంబ రాజకీయాల నుంచి తెలంగాణను రక్షించుకోవాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను...

నల్లబంగారానికి రాజకీయ రంగు!


తెలంగాణలో కొంగు బంగారం సింగరేణి. కానీ నేడు నల్లబంగారాన్ని ఉత్పత్తి చేసే ఈ సింగరేణి సంస్థ భవిష్యత్తుపై సర్వత్రా చర్చ జరుగుతున్నది. నాడు లక్షా 16 వేల మంది కార్మికులతో కళకళలాడిన ఈ ప్రాంతం నేడు కార్మికుల సంఖ్య తగ్గించడంతో ప్రాభవం కోల్పోయింది....

వైఫల్యాలపై ప్రజల దృష్టి మళ్లించేందుకే నియోజకవర్గాల పునర్విభజనపై సమావేశం


మార్చ్ 22న చెన్నైలో నియోజకవర్గాల పునర్విభజనపై బిజెపిని వ్యతిరేకించే పక్షాలు- కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, కమ్యూనిస్టులు సమావేశమవడం.. ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్న చందంగా ఉంది. అసలు నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధి విధానాలు ఖరారు కానే...

కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య పొత్తును బయట పెట్టిన చెన్నై మీటింగ్


ఇటాలియన్ రాజకీయ తత్వవేత్త నికోలో మాకియవెల్లి ప్రకారం రాజకీయాల్లో మోసాలు, దగాలు విపరీతంగా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు చేస్తున్నవి అవే. లోపాయకారి అవగాహనతో ప్రజలను దగా చేయడంలో ఈ రెండు పార్టీలకు దశాబ్దాల చరిత్ర...

హెచ్‌సీయూ భూములు అమ్మనివ్వం


400 ఎకరాల హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్థలాన్ని అమ్మకానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మార్చ్ 18 బీజేవైఎం అసెంబ్లీ ముట్టడి చేపట్టింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ పిలుపునందుకొని భారీ ఎత్తున బీజేవైఎం నాయకులు,...

ప్రజాపాలనలో ఉస్మానియాలో ఆంక్షలు.. నిరసనలపై ఉక్కుపాదం!


ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తమది ప్రజాపాలన అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గతంలో మాదిరిగా ప్రజా ఉద్యమాలపై, నిరసనలపై ఎటువంటి ఆంక్షలు ఉండబోవని, ధర్నా చౌక్ నుండి అన్ని చోట్ల ప్రజలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయవచ్చని స్పష్టం చేశారు. అంతేకాదు,...

15 నెలల్లో రూ.1.52 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ సర్కార్


తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన సమయంలో దేశంలో గుజరాత్ తర్వాత సంపన్నమైన రాష్ట్రంగా ఉంది. మిగులు బడ్జెట్‌తో, పుష్కలమైన వనరులతో, దేశంలోనే ఆర్థికంగా సుసంపన్నమైన రాష్ట్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అప్పులకుప్పగా మార్చారు. రూ.6.71 లక్షల కోట్ల...

6 గ్యారెంటీలకు పాతరేసిన రాష్ట్ర బడ్జెట్


ఫిబ్రవరి 19న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌ను పరిశీలిస్తే అంతా డొల్ల అని స్పష్టమవుతోంది. అంకెల గారడీతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేసింది. ఎలాగూ ఖర్చు పెట్టేది లేదుగా అని...

ఐఐటీ హైదరాబాద్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఒప్పందం


రూ.98 కోట్లతో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ & నెట్ జీరో (CLEANZ) పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోలిండియా, ఐఐటీ హైదరాబాద్‌ మధ్య ఒప్పందం మార్చ్ 7న కుదిరింది. బొగ్గు రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు,...

కార్మికుల సంక్షేమానికి మోదీ పెద్దపీట


కార్మిక సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, కార్మికుల క్లైయిమ్​ లను కేవలం మూడు రోజుల్లోనే పరిష్కారం చూపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ఆదేశాలిచ్చారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి...