ఆయుష్మాన్ భారత్: సామాన్యుడికి వరం


ఆయుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) విజయవంతంగా ఆరో వార్షికోత్సవం జరుపుకొంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2018 సెప్టెంబరులో ఏబీ-పీఎంజేఏవై ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా అది నిలుస్తోంది. ఏ ఒక్క భారతీయుడూ తన...

ఆరోగ్య వ్యవస్థకు కొత్త జవసత్వాలు


జాతీయ ఆరోగ్య విధానం (ఎన్ హెచ్ పి) 2017 నాణ్యమైన, సరసమైన ఆరోగ్య సంరక్షణను పౌరులందరికీ కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల సంవత్సరాల్లో ప్రజారోగ్యంపై మరిన్ని నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని జాతీయ ఆరోగ్య ఖాతాల (ఎన్ హెచ్ ఏ) సమాచారం...