ముస్లింల క్షేమం పట్టని ఇస్లామిక్ దేశం పాక్
2026 ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్లోని ‘ఖదీజా తుల్ కుబ్రా’ షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడి, పాకిస్థాన్ కల్లోలిత చరిత్రలో కేవలం మరో ఉగ్రవాద ఉదంతం కాదు. కనీసం 36 మందిని బలి తీసుకుని, 160 మందికి పైగా...
