ఒడిశాలో కొలువుదీరిన బిజెపి ప్రభుత్వం
ఒడిశాలో తొలిసారి బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్ చరణ మాఝి జూన్ 12న భువనేశ్వర్ జనతా మైదానంలో.. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రఘుబర్ దాస్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా...