ఒడిశాలో కొలువుదీరిన బిజెపి ప్రభుత్వం


ఒడిశాలో తొలిసారి బిజెపి ప్రభుత్వం కొలువుదీరింది. ఆ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్‌ చరణ మాఝి జూన్ 12న భువనేశ్వర్‌ జనతా మైదానంలో.. ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. ఉపముఖ్యమంత్రులుగా...

ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమిదే


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (175) బిజెపి 8 టీడీపీ 135 జనసేన 21 వైసీపీ 11 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బిజెపి కూటమి మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 164 సీట్లు సొంతం చేసుకుంది....