అబద్ధపు ప్రచారం చేసిన రేవంత్ కు కోర్టు నోటీసులు


బిజెపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ బిజెపిపై దుష్ప్రచారం చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరువు నష్టం కేసులో కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 25న వ్యక్తిగతంగా కానీ, ప్లీడర్...