అబద్ధపు ప్రచారం చేసిన రేవంత్ కు కోర్టు నోటీసులు


బిజెపి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ బిజెపిపై దుష్ప్రచారం చేసిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పరువు నష్టం కేసులో కోర్టు నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 25న వ్యక్తిగతంగా కానీ, ప్లీడర్...

నేను బతికుండగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ముస్లింలకు ఇవ్వనీయను


రాజ్యాంగం ద్వారా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కల్పించిన రిజర్వేషన్లను.. తాను బతికున్నంత వరకు ముస్లింలకు ఇవ్వనీయబోనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో రాజ్యాంగం పుట్టుకే కాంగ్రెస్‌కి ఇష్టం లేదని, అందుకే నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌, రాహుల్‌గాంధీ రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానించారని...

మోదీని విమర్శించే అంశాలు లేక కాంగ్రెస్ దుష్ప్రచారం


బిజెపి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం ఈ శతాబ్దపు పెద్ద అబద్ధమని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అన్నారు. మోదీని విమర్శించేందుకు ఎలాంటి అంశాలు దొరకక కాంగ్రెస్ దుష్ప్రచారానికి తెగబడిందని విమర్శించారు. గత కాంగ్రెస్ పాలనతో...