కుమ్మెర బాధితులకు బిజెపి అండ


నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడి, పసిపాప మృతి ఘటనపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చలించిపోయారు. ఫిబ్రవరి 24న కుమ్మెర వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం...

నిరాధార ఆరోపణలు.. ప్రశ్నిస్తే దాడులు.. పేట్రేగుతున్న కాంగ్రెస్ అరాచకాలు


రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు ఇటీవలి కామారెడ్డి ఘటనలు అద్దం పడుతున్నాయి. తెలంగాణలో బిజెపికి వస్తోన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యాలయాల భూములు...

హైదరాబాద్‌ను వెంటాడుతున్న ఉగ్ర కుట్రలు!


దేశం ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా, ఏదో ఒక విధంగా హైదరాబాద్‌తో సంబంధాలు బయట పడుతూ వస్తున్నాయి. ముఖ్యంగా విదేశీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే ప్రదేశంగా, ఇక్కడి నుండే పేలుడు పదార్థాలు సమకూర్చుకొనే ప్రయత్నం చేయడం సైతం బయటపడుతూ వస్తుంది. అందుకు అవసరమైన ఆర్థిక...

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భయపడుతున్న రేవంత్!


మొదట సర్పంచ్ ఎన్నికల్లో, ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టానని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు భయపడుతున్నట్లు కనిపిస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే వాటి ఎన్నికల...

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తండాల నిర్లక్ష్యం


తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్.. రెండూ తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, సరైన నిధులు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ...

సేవ, సమాజ నిర్మాణం కోసం రాజకీయాలు


నేటి రాజకీయాల్లో హంగామా, ఆర్భాటాలు పెచ్చుమీరుతున్న తరుణంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితం ప్రతి రాజకీయ నాయకుడికి ప్రేరణగా ఉండాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటే ఆడంబరం, ప్రదర్శన కాదని, సేవ కోసం రాజకీయాల్లో ఉండాలని...

సామాన్యుడికే ‘మేయర్’ పీఠం


కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ”మేయర్” పదవి సామాన్యుడికే దక్కింది. ఏబీవీపీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగిన సామాన్య కార్యకర్త కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిష్టించాడు. కరీంనగర్ కార్పొరేషన్‌లో అద్భుత విజయం సాధించిన బిజెపి కొలగాని శ్రీనివాస్ ను...

కరీంనగర్‌లో కాషాయ జెండా రెపరెపలు


మున్సిపల్ ఎన్నికల్లో బిజెపి సత్తా చాటింది. అధికార కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని, తన కంచుకోటగా చెప్పుకునే బీఆర్ఎస్ ను చావుదెబ్బ కొట్టి కరీంనగర్‌లో బిజెపి కాషాయ జెండాను రెపరెపలాడించింది. నిజామాబాద్ కార్పొరేషన్ లోనూ అతిపెద్ద పార్టీగా నిలిచింది. కరీంనగర్‌లోని 66...

దేశానికి అత్యంత ప్రమాదకరంగా కాంగ్రెస్


అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ డఫరీన్ సేఫ్టీ వాల్ సిద్ధాంతంతో బ్రిటిష్ సివిల్ సర్వెంట్ ఏ.ఓ. హ్యూమ్ ఆధ్వర్యంలో ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ మొదటి దశాబ్ద కాలం (1886-95) ప్రతి డిసెంబర్ చివరి వారంలో మూడు రోజులు సమావేశాలు పెట్టుకొని ”మీరే (బ్రిటిష్)...

మున్సిపల్ ప్రచారంలో దూసుకుపోతున్న బిజెపి


మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బిజెపి దూసుకుపోతోంది. వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో కమలం సేన వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న 7 కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల్లో ప్రతి చోటా పోటీలో నిలిచింది....