బంగ్లా హిందువులపై దాడులను రాహుల్ ఖండించరా?


బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల ఘటనల వెనుక పాకిస్తాన్, చైనా కుట్రలు ఉన్నాయని బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆగస్ట్ 15న బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా...

భారత్ ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శనం


స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి చారిత్రాత్మక ప్రసంగం చేశారు. దేశ స్వాతంత్య్ర పోరాటాన్ని ప్రేరేపించిన జాతీయవాద ఉద్యమం సైద్ధాంతిక మూలాలతో ముడిపడిన భారత భవిష్యత్తు కోసం స్పష్టమైన దార్శనికతను ప్రకటించారు. ఆయన ప్రసంగం స్వయం సమృద్ధ భారత్...

లౌకిక పౌరస్మృతికి సమయం ఆసన్నమైంది


దేశంలో అమలవుతున్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షాపూరితంగా ఉందని, లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తద్వారా మత వివక్ష తొలగి, పౌరుల మధ్య అంతరం తగ్గుతుందన్నారు. తరచూ ఎన్నికల నిర్వహణ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, అన్నిరకాల...