తెలంగాణలో రైల్వేలపై చారిత్రాత్మక పెట్టుబడులు
తెలంగాణలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చారిత్రాత్మక స్థాయిలో పెట్టుబడులు పెట్టిందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్త రైల్వే మార్గాల నిర్మాణం, ట్రాక్ డబ్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ల ఆధునీకరణ, భద్రతా చర్యలు, హైస్పీడ్ రైలు...
