అహల్యాబాయి జీవిత చరిత్ర అందరికీ తెలియాలి


భారతీయ సమాజంలో అహల్యాబాయి హోల్కర్ కు ప్రత్యేక చరిత్ర ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అహల్యాబాయి హోల్కర్ జీవిత చరిత్రను ప్రతి ఒక్కరికి పూర్తి స్థాయిలో వివరించాలని ఆయన కోరారు....

నారీశక్తికి నిలువెత్తు రూపం


మన భారతదేశ చరిత్రలో ఎంతో మంది వీర నారీమణులు ఉన్నారు. భారతదేశ సాంప్రదాయానికి, కళలకు, మహిళా సాధికారతకు, యుద్ధ నీతికి, సుపరిపాలనకు, హిందూ ధర్మానికీ.. అన్నింటినీ ఒంటి చేత్తో ఏకకాలంలో నిర్వహించి ఎంతో మందికి ఎప్పటికీ స్ఫూర్తి ప్రదాత లోకమాత అహల్యాబాయి హోల్కర్....

‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ మోదీతోనే సాధ్యం


దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలోనే మార్పు సాధ్యమవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బిజెపి తెలంగాణ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి అన్నారు. ఇప్పుడు ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ కూడా మోదీతోనే సాధ్యమని ఉద్ఘాటించారు. ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ దేశవ్యాప్త...

కులగణన, ఉగ్రవాదం.. రెండింటిపై కాంగ్రెస్ చేసిందేమీ లేదు


నరేంద్ర మోదీ ప్రభుత్వంలోని అత్యంత ప్రముఖ వెనుకబడిన తరగతుల (ఓబీసీ) వర్గానికి చెందిన నాయకుడిగా ధర్మేంద్ర ప్రధాన్ తనను తాను కులగణనకు బలమైన మద్దతుదారుగా చెప్పుకుంటారు. తదుపరి జనగణనతో పాటు కులగణన కూడా నిర్వహిస్తామని కేంద్రం ఏప్రిల్ లో ప్రకటించింది. ఆరెస్సెస్ విద్యార్థి...

ఉగ్రవాదంపై ఉక్కుపాదమే!


జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసింది పర్యాటకులపై మాత్రమే కాదు, వారు భారతదేశ ఆత్మపై పాశవిక దాడికి తెగబడ్డారు. దీనికి ప్రతీకారంగా భారతదేశం ఉగ్రవాదంపై పోరు సూత్రాలనే తిరగరాసింది. దేశ భద్రతపై రాజీ పడే ప్రసక్తే లేదనీ, మన దేశానికి ముప్పు కలిగించాలని...

మౌలిక వసతులపై పెట్టుబడులతోప్రతి కుటుంబానికి ప్రయోజనం


‘‘మౌలిక వసతులను నిర్మించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసే సొమ్ము ఉద్యోగాలను సృష్టిస్తుంది, వ్యాపారాన్ని ప్రోత్సహిస్తుంది. వేల కోట్ల రూపాయల ప్రభుత్వ పెట్టుబడుల వల్ల కార్మికులకు లబ్ధి చేకూరుతోంది. అలాగే దుకాణదారులకు, దుకాణాలు-కర్మాగారాల్లో పనిచేసేవారికి కూడా ప్రయోజనం కలుగుతోంది. ఇసుక-కంకర-సిమెంట్ రవాణా చేసే ట్రక్కులను,...

తిరంగా యాత్ర : త్రివర్ణ శోభితంగా ట్యాంక్‌బండ్


భారత భద్రతా బలగాలకు సంఘీభావం తెలుపుతూ మే 17న సాయంత్రం హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్ పై చేపట్టిన ‘తిరంగా యాత్ర’ విజయవంతమైంది. సిటిజెన్స్ ఫర్ నేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భారీ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు అంగరంగ వైభవంగా...

ఆపరేషన్ సింధూర్ : భారతీయుల భావోద్వేగ ప్రతిబింబం


“ఆపరేషన్ సింధూర్ అన్నది కేవలం సంకేత నామం కాదు… లక్షలాది భారతీయుల భావోద్వేగ ప్రతిబింబం” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. న్యాయం దిశగా భీషణ ప్రతిజ్ఞకు ఆపరేషన్ సింధూర్ ప్రతీకగా అభివర్ణించారు. దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో ప్రపంచం...

నవ భారత నిర్మాణంలో నిరంతర స్ఫూర్తి వాజ్‌పేయి


కల్లోలాలు, అలజడుల సమయాల్లో ఒక దేశం నైతిక దిక్సూచిగా, మార్గదర్శక స్ఫూర్తిగా ఎదగడానికి, ప్రజలకు దార్శనికతను, ఐక్యతను, దిశను అందించే నాయకుడిని కలిగి ఉండటం అదృష్టం. ఈ శతాబ్దం ప్రారంభంలో అటల్ బిహారీ వాజ్‌పేయి రూపంలో అటువంటి నాయకుడిని పొందే అదృష్టానికి భారతదేశం...

సామాజిక సాధికారత దిశలో మరో అడుగు


రాబోయే జాతీయ జనాభా గణనలో కులాల సమాచారాన్ని సేకరించాలని ఏప్రిల్ 30న ఎన్డీఏ ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ చర్య రాజకీయ వర్గాలతో పాటు విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దైనందిన జీవితంలోనూ, రాజకీయ లెక్కల్లోనూ కులం ఒక బలమైన అంశంగా...