అసెంబ్లీ ఫలితాల్లో బిజెపి ప్రభంజనం


భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. ఒకప్పటి కమ్యూనిస్టుల కంచుకోట.. మమతా బెనర్జీ అడ్డాగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో కాషాయ జెండా రెపరెపలాడించింది. తృణమూల్ కాంగ్రెస్‌ను కూకటి వేళ్లతో సహా పెకిలించి బిజెపి పాగా వేసింది. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాంలో...

ఎన్డీఏ హ్యాట్రిక్… మళ్లీ మోదీకే పగ్గాలు


కాంగ్రెస్ సహా ఇండీ కూటమి కుట్రలు, కుతంత్రాలకు చెక్ పెడుతూ… ఫేక్ వీడియోలతో బిజెపిపై, మోదీపై చేసిన విష ప్రచారాన్ని దీటుగా ఎదుర్కొని.. రిజర్వేషన్లు తొలగిస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారన్న అబద్ధపు ప్రచారంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేసినా, అలవికాని హామీలతో మభ్య పెట్టాలని చూసినా...