సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తికి ప్రతీక యూపీఎస్


23 లక్షల మంది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏకీకృత పెన్షన్ పథకాన్ని (యూపీఎస్) అమలు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన 24 గంటల్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం తమ ఉద్యోగులకు కూడా యూపీఎస్ అమలు చేయాలని నిర్ణయించింది. సహకారాత్మక సమాఖ్య వాదానికి ప్రోత్సాహం నరేంద్ర...