ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచిన స్పీకర్
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను అసెంబ్లీ స్పీకర్లు విచారణకు చేపట్టి మూడు నెలల్లోగా నిర్ణయాలు వెలువరించాలని సుప్రీం కోర్టు ఆదేశాలున్నాయి. న్యాయస్థానాలు ఇచ్చిన ఆదేశాలను స్పీకర్ ప్రసాద్ కుమార్ పాటించకపోవడం దురదృష్టకరం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం...