పాక్ ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తాం


చరిత్ర నుంచి పాకిస్థాన్‌ ఎలాంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పరోక్ష యుద్ధం (ప్రాక్సీ వార్‌)తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉందని, ఉగ్రవాదాన్ని సమూలంగా పెకలిస్తామని దాయాది దేశాన్ని గట్టిగా హెచ్చరించారు. కార్గిల్‌ యుద్ధం 25వ విజయ్‌...