వరద ప్రమాదంపై చలనం లేని రేవంత్ ప్రభుత్వం


వర్షాలు, వరదలతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించిన తీరు విస్మయం కలిగిస్తోంది. వరదలు ప్రారంభం కాగానే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రికి ఫోన్ చేసి, పరిస్థితులను అడిగే వరకు క్షేత్రస్థాయిలో...

వరద బాధితులకు బిజెపి అండ


దేశంలో ఎక్కడ ఏ ఆపద వచ్చినా ప్రజలను ఆదుకునేందుకు బిజెపి కార్యకర్తలు ఎప్పుడూ ముందుంటారు. ఇటీవల తెలంగాణలో భారీ వర్షాలు, వరదలకు సర్వం కోల్పోయిన బాధితులను ఆదుకునేందుకు బిజెపి కార్యకర్తలు పెద్దసంఖ్యలో రంగంలోకి దిగారు. రాష్ట్రంలోని పరిస్థితిపై తక్షణమే రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి...