14 పంటలకు ఎంఎస్‌పీ గణనీయంగా పెంపు


మోదీ 3.0 కొలువుదీరిన 10 రోజుల్లోనే రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర గణనీయంగా పెంచింది. జూన్ 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే 14...