కుమ్మెర బాధితులకు బిజెపి అండ


నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన అమానుష దాడి, పసిపాప మృతి ఘటనపై బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు చలించిపోయారు. ఫిబ్రవరి 24న కుమ్మెర వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం...

నిరాధార ఆరోపణలు.. ప్రశ్నిస్తే దాడులు.. పేట్రేగుతున్న కాంగ్రెస్ అరాచకాలు


రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు ఇటీవలి కామారెడ్డి ఘటనలు అద్దం పడుతున్నాయి. తెలంగాణలో బిజెపికి వస్తోన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యాలయాల భూములు...

బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో తండాల నిర్లక్ష్యం


తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్.. రెండూ తండాల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు విమర్శించారు. తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించినప్పటికీ, సరైన నిధులు విడుదల చేయలేదని, సంక్షేమ పథకాలు అందించలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ...

సేవ, సమాజ నిర్మాణం కోసం రాజకీయాలు


నేటి రాజకీయాల్లో హంగామా, ఆర్భాటాలు పెచ్చుమీరుతున్న తరుణంలో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితం ప్రతి రాజకీయ నాయకుడికి ప్రేరణగా ఉండాలని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించారు. రాజకీయాలు అంటే ఆడంబరం, ప్రదర్శన కాదని, సేవ కోసం రాజకీయాల్లో ఉండాలని...

ఇది రాబందుల ప్రభుత్వం!


నారాయణపేట జిల్లా మక్తల్‌లో బిజెపి 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి, గిరిజన బిడ్డ ఎరుకల మహాదేవప్ప ఆత్మహత్య రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావును తీవ్రంగా కలచివేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆయన ఫిబ్రవరి 10న మక్తల్‌ వెళ్లారు. బాధిత...

రిటైర్మెంట్ ప్రయోజనాలు తక్షణమే చెల్లించాలి


దేశంలో ఎక్కడా ఐదు డీఏలు పెండింగ్‌లో లేవు, ఒక్క తెలంగాణలోనే ఉన్నాయంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రూ.2,000 కోట్లకు పైగా రిటైర్డ్ ఉద్యోగుల ప్రయోజనాలు పెండింగ్‌లో ఉన్నాయని మండిపడ్డారు. రాష్ట్ర...

ఓటర్లుగా మారడాన్ని ఉత్సవంగా జరుపుకోవాలి


జనవరి 25న ప్రసారమైన ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు 18 ఏళ్లు నిండి ఓటరుగా మారడాన్ని జీవితంలో ఒక సాధారణ మైలురాయిగా పరిగణిస్తాం. అయితే ఈ సందర్భం వాస్తవానికి ఏ భారతీయుడి జీవితంలోనైనా ఒక పెద్ద మైలురాయి....

బంగారు భవిష్యత్తుకు బాట


భారత్, యూరోపియన్ యూనియన్ (EU) ల మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్థిక దౌత్యంలో ఒక చారిత్రాత్మక మైలురాయి. ఇది లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది, భారత్‌లోని యువతకు, రైతులకు అపారమైన అవకాశాలను కల్పిస్తుంది. ప్రపంచ ఆర్థిక...

ఓటు చోరీ కాదు.. రాహుల్ మెదడు చోరీ


రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కునే కాంగ్రెస్ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఓటు చోరీ అంటూ రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అయితే జరిగింది ఓటు చోరీ...

మా నిర్ణయం వల్లే తెలంగాణకు సాగునీరు


భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా, ఎలాంటి గొడవలు లేకుండా తెలంగాణకు నీళ్లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకున్నామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. నేడు తెలంగాణలో సాగునీరు అందుతుందంటే, దానికి ఆ నిర్ణయమే కారణమన్నారు. ఉమ్మడి ఆధ్రప్రదేశ్ లో 20 – 25...