విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపుతున్న ‘పరీక్షా పే చర్చ’


నేటికీ అత్యధిక మార్కులు సాధించడమే మెజారిటీ విద్యార్థుల ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా తరగతి గదుల్లో, ఇళ్లలో, పరీక్షలను తరచుగా ఒక బిడ్డ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టాలుగా పరిగణిస్తారు. ‘పరీక్షా పే చర్చ’ ద్వారా విద్యార్థికి స్నేహపూర్వకమైన, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను...