సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న భూసార ఆరోగ్య కార్డులు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015 ఫిబ్రవరి 19న రాజస్థాన్‌లోని సూరత్‌ఘఢ్‌లో భూసార ఆరోగ్య (సాయిల్ హెల్త్) కార్డు పథకాన్ని ప్రారంభించారు. దేశంలోని రైతులందరికీ భూసార ఆరోగ్య కార్డులు జారీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయపడటం ఈ పథకం ఉద్దేశం. సాయిల్ హెల్త్ కార్డు...

ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెరుగుతున్న భారత్ పాత్ర


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఆపిల్ ఉత్పత్తుల ఎలక్ట్రానిక్ విడిభాగాలను చైనా, వియత్నాం వంటి కీలకమైన మార్కెట్లకు ఎగుమతి చేసే దేశంగా ఆవిర్భవించింది. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలో మారుతున్న భారత్ పాత్రకు ఇది నిదర్శనం. ఎందుకంటే ఒకప్పుడు ఈ విడిభాగాల నికర...

జన ఔషధి కేంద్రాల ద్వారా సార్వత్రిక ఆరోగ్య సంరక్షణ


మందులు ఆరోగ్యాన్ని కాపాడతాయి, ప్రాణాలను నిలబెడతాయి. కానీ మందులకు డబ్బు ఖర్చవుతుంది. ఆస్పత్రి పాలైనప్పుడు బీమా ద్వారా కాక సొంతంగా చేసే ఖర్చుల్లో ప్రధాన వాటా మందులదే. పౌరులపై ఈ భారాన్ని తగ్గించడానికి, ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా, 1.7 లక్షలకు పైగా...

తీవ్ర పేదరికాన్ని నిర్మూలించిన భారత్


ఆర్థికవేత్తలు సుర్జిత్ ఎస్ భల్లా, కరణ్ భాసిన్‌లు ‘భారత్‌లో సమ్మిళిత వృద్ధిపై నాలుగు వాస్తవాలు’ అనే అంశంపై జరిపిన అధ్యయనంలో భారత్‌లో పేదరిక ధోరణులపై సంచలన విశ్లేషణ వెలువరించారు. 2022-23, 2023-24 సంవత్సరాల ‘గృహ వినియోగ వ్యయ సర్వే’ (హెచ్సీఈఎస్) ఆధారంగా నిర్వహించిన...

ఆర్థిక వృద్ధికి దోహదం చేసే కొత్త ఐటీ చట్టం


ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త ఆదాయం పన్ను (ఐటీ) బిల్లు ఇప్పుడు అత్యంత ఆవశ్యకం. 2025 ఫిబ్రవరి 13న లోక్‌సభలో ప్రభుత్వం కొత్త ఆదాయం పన్ను బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మిగతా అంశాలతో పాటు గందరగోళంగా ఉన్న ఆదాయం పన్ను...

నక్సలిజం నిర్మూలనకు చతుర్ముఖ వ్యూహం


2019లో అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు జమ్మూకశ్మీర్ కంటే వామపక్ష తీవ్రవాదం పెద్ద ముప్పుగా భావించారు. ఒక జాతీయ వార పత్రికకు ఇచ్చిన ఈ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన 2026 మార్చి నాటికి భారతదేశంలో నక్సల్స్ ముప్పును పూర్తిగా...

ఐఐటీ హైదరాబాద్‌తో కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఒప్పందం


రూ.98 కోట్లతో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ & నెట్ జీరో (CLEANZ) పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోలిండియా, ఐఐటీ హైదరాబాద్‌ మధ్య ఒప్పందం మార్చ్ 7న కుదిరింది. బొగ్గు రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి పరిశోధనలకు పెద్దపీట వేసేందుకు,...

ఐక్యతా మహాకుంభమేళా – నవ శకానికి నాంది


పవిత్ర నగరమైన ప్రయాగరాజ్‌లో మహా కుంభమేళా విజయవంతంగా ముగిసింది. ఒక గొప్ప ఐక్యతా మహాయజ్ఞం పూర్తయింది. ఒక జాతిలో చైతన్యం పురివిప్పినప్పుడు, శతాబ్దాల నాటి అణచివేత ధోరణికి సంబంధించిన సంకెళ్ల నుంచి విముక్తి కలిగినప్పుడు ఉప్పొంగిన ఉత్సాహంతో అది స్వేచ్ఛా వాయువుల్ని ఆస్వాదిస్తుంది....

రాజ్యాంగ లక్ష్యాలను సాకారం చేసే వికసిత భారత్


భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తి మూలాలు సమ్మిళిత అభివృద్ధి, సామాజిక న్యాయంలో ఉన్నాయి. న్యాయం, అందరికీ సమాన అవకాశాలు మన రాజ్యాంగ మౌలిక సూత్రాలు. విస్తృతమైన విభిన్నతలు కలిగిన విస్తారమైన జనాభాను సమైక్యంగా కలిపి ఉంచే ఒక అసాధారణ దేశం భారత్. భాష,...

అసాధ్యాలను సుసాధ్యం చేసిన మోదీ ప్రభుత్వం


2025 ఫిబ్రవరి 8 చరిత్రాత్మకమైన రోజు. 26 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ప్రాంతమైన దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఘన విజయం సాధించింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రగతిశీల, సమ్మిళిత, సుపరిపాలన నమూనా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ని ఓడించడమే...