ముస్లింల క్షేమం పట్టని ఇస్లామిక్ దేశం పాక్


2026 ఫిబ్రవరి 6న ఇస్లామాబాద్‌లోని ‘ఖదీజా తుల్ కుబ్రా’ షియా మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో జరిగిన ఆత్మాహుతి దాడి, పాకిస్థాన్ కల్లోలిత చరిత్రలో కేవలం మరో ఉగ్రవాద ఉదంతం కాదు. కనీసం 36 మందిని బలి తీసుకుని, 160 మందికి పైగా...

వాణిజ్య ఒప్పందంపై రాహుల్ చౌకబారు విమర్శలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ అనంతరం ఫిబ్రవరి మొదటివారంలో కుదిరిన భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సరైన ప్రశ్నలను లేవనెత్తే పూర్తి హక్కు ప్రతిపక్షాలకు ఉంది. అయితే, ఈ అంశంపై అర్థవంతమైన చర్చ చేయాల్సింది...

అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో రైతు ప్రయోజనాల పటిష్ట రక్షణ


భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఒక అత్యంత సమతుల్యమైన ఒప్పందం. ఇందులో రైతుల ప్రయోజనాలను ఎంత పటిష్టంగా కాపాడారంటే ప్రభుత్వం వారి చుట్టూ ఒక ‘లక్ష్మణ రేఖ’ గీసింది. ఎవరూ వారి ప్రయోజనాలకు భంగం కలిగించలేరు. ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా, స్వయంగా ఒక...

నిరాధార ఆరోపణలు.. ప్రశ్నిస్తే దాడులు.. పేట్రేగుతున్న కాంగ్రెస్ అరాచకాలు


రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలనకు ఇటీవలి కామారెడ్డి ఘటనలు అద్దం పడుతున్నాయి. తెలంగాణలో బిజెపికి వస్తోన్న ప్రజాదరణను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు భౌతిక దాడులకు తెగబడుతున్నారు. బిజెపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ విద్యాలయాల భూములు...

వికేంద్రీకరణతో మారుతున్న గ్రామీణ భారత ముఖచిత్రం


‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో భారత్ చేపట్టిన సమ్మిళిత వృద్ధి ప్రయాణం గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. పేదరిక నిర్మూలన, సామాజిక-ఆర్థిక అసమానతల తగ్గింపు, ప్రాథమిక వసతుల కల్పనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా...

పీఎం రాహత్: ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడే సంజీవని


భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఒక రోజు సగటున 500 మరణాలు సంభవిస్తున్నాయని ఒక అంచనా. ఇందులో సకాలంలో వైద్యం అందక చనిపోతున్న వారే ఎక్కువ. ప్రమాదం జరిగిన మొదటి గంటలోపు బాధితులను ఆసుపత్రిలో చేర్పించగలిగితే దాదాపు 50 శాతం మరణాలను నివారించొచ్చని...

అవయవ దానం జీవితాలను మారుస్తుంది


ఫిబ్రవరి 22న ప్రసారమైన ‘మన్ కీ బాత్’లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు అనేక దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్ట్-అప్ రంగంతో సంబంధం ఉన్నవారు దిల్లీలో జరిగిన గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం భారత్ మండపంలో సమావేశమయ్యారు. కృత్రిమ...

నక్సలిజం నిర్మూలన మోదీ ప్రభుత్వ మరో ఘన విజయం


5 దశాబ్దాలకు పైగా దేశంలో భయంకర ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించి వేలాది ప్రజల, వందలాది భద్రతా బలగాల నిర్ధాక్షిణ్యంగా హత్యలు చేసిన ఉన్మాద కమ్యూనిస్టు ఉగ్రవాద సంస్థ మావోయిస్టు పార్టీ తుడిచిపెట్టుకుపోయే దశకు చేరుకుంది. ఇందుకు మోదీ ప్రభుత్వ సమర్థ, కఠిన నిర్ణయాలు,...

విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపుతున్న ‘పరీక్షా పే చర్చ’


నేటికీ అత్యధిక మార్కులు సాధించడమే మెజారిటీ విద్యార్థుల ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా తరగతి గదుల్లో, ఇళ్లలో, పరీక్షలను తరచుగా ఒక బిడ్డ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టాలుగా పరిగణిస్తారు. ‘పరీక్షా పే చర్చ’ ద్వారా విద్యార్థికి స్నేహపూర్వకమైన, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను...

వాణిజ్య ఒప్పందాల్లో ఎక్కడా రాజీలేదు


ప్రధాని మోదీ హయాంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆయా దేశాల పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను...