14 పంటలకు ఎంఎస్‌పీ గణనీయంగా పెంపు


మోదీ 3.0 కొలువుదీరిన 10 రోజుల్లోనే రైతులకు శుభవార్త చెప్పింది. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర గణనీయంగా పెంచింది. జూన్ 19న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే 14...

రైతులకు శాపంగా రేవంత్ నిర్లక్ష్యం


అకాల వర్షాల ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తున్నా, ఓ మాదిరిగా అక్కడక్కడా వర్షాలు పడుతున్నా, ధాన్యం తడిసిపోయి నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నా ధాన్యం కొనుగోలు పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య ధోరణి రైతులకు శాపంగా మారుతుంది....