ఎమర్జెన్సీని తలపించే ద్వేషపూరిత నేరాల నివారణ బిల్లు


“కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మేం అందించిన మొదటి ప్రయోజనం ‘స్వేచ్ఛ’. గత ప్రభుత్వ హయాంలో బిక్కుబిక్కుమంటూ గడిపిన ఉద్యోగులకు ఇప్పుడు స్వేచ్ఛగా పని చేసుకొనే వాతావరణం కల్పించాం. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు అవకాశం ఇచ్చాం” అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం...

తెలంగాణలో రూ.9,420 కోట్ల రెవెన్యూ లోటుగా తేల్చిన కాగ్


తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రభుత్వ అంకెల గారడీని బహిర్గతం చేసింది. 2024-2025 ఆర్థిక సంవత్సరంలో రూ.297 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, అది...

వ్యాపారాలకు భారీ ఊరట ‘జన విశ్వాస్ బిల్లు’


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దశాబ్ద కాలం క్రితం ప్రారంభించిన నిరంతర సంస్కరణల పరంపరలో ‘జన విశ్వాస్ 2026 బిల్లు’ ఒక కీలక ఘట్టం. ఏప్రిల్ 3న పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రోత్సహించిన ‘లైసెన్స్ రాజ్యం’...

ఘనంగా బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు


ఏప్రిల్ 6న బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. బిజెపి నాయకులు, కార్యకర్తలు అన్ని స్థాయుల్లోని పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఎగరవేసి, పార్టీ కోసం, దేశం కోసం అసమాన త్యాగాలు చేసిన నాయకులు, కార్యకర్తలను స్మరించుకున్నారు. అంతేకాదు, జాతీయ...

తెలంగాణ కాంగ్రెస్‌లో పరాకాష్టకు బీసీ చిచ్చు


బీసీల సాధికారికత పేరుతో అధికారంలోకి వచ్చి, స్థానిక సంస్థలలో వారికి 42 శాతం వరకూ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి, ఆ పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలనే కొంతకాలం వాయిదా వేసిన అధికార కాంగ్రెస్ పార్టీలో తాజాగా మరోసారి బీసీల ఉనికిపై చిచ్చు రేగుతుంది....

అసమర్థ పాలనలో అప్పుల కుప్పగా రాష్ట్రం


గత బీఆర్ఎస్ మాదిరిగానే ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో కూడా మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను అప్పులకుప్పగా మారుస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మార్చి 20న రాష్ట్ర అసెంబ్లీలో రూ.3,24,267 కోట్ల రెవెన్యూ వ్యయంతో ప్రతిపాదించిన వార్షిక బడ్జెట్ వెల్లడి చేస్తుంది....

రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు


మార్చి 19న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ‘శ్రీ పరాభవ నామ సంవత్సర’ ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి...

పేదల ఇండ్లు కూల్చడాన్ని వ్యతిరేకిస్తాం


మూసీ ప్రక్షాళనకు బిజెపి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, నది శుభ్రపడాలి, నీరు స్వచ్ఛంగా ఉండాలని, అయితే దాని పేరుతో పేదల ఇండ్లు కూల్చడాన్ని మాత్రం వ్యతిరేకిస్తామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. కేవలం పేరుకు ప్రాజెక్టులు పెట్టడం...

అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ సర్కార్


అధికారంలోకి వచ్చి 26 నెలలు పూర్తవుతున్నా, ప్రజలకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ఎన్నికల వేళ అన్ని వర్గాలను మభ్యపెట్టి, ఇప్పుడు వారిని నిండా మోసం చేసిందని దుయ్యబట్టారు....

విద్యార్థులపై వామపక్ష భావజాలం రుద్దే ప్రయత్నం


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా కమిషన్ లో అర్బన్ నక్సల్స్, మావోయిస్టు భావజాలం గల వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆరోపించారు. అలాంటి భావజాలం ఉన్నవారితో “తెలంగాణ విద్యా విధానం-2026” పేరిట రిపోర్ట్...