ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నట్టు రేవంత్ తీరు


ఎన్నికలప్పుడు అడ్డగోలు హామీలివ్వడం, గద్దెనెక్కాక హామీలను బొంద పెట్టడం, ప్రజలను తప్పుదోవ పెట్టించడానికి బిజెపి లాంటి ప్రతిపక్ష పార్టీలపై పచ్చి అబద్ధాలతో నిందలు వేయడం మొదటి నుంచీ కాంగ్రెస్ నైజం. గత రెండున్నర సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి వ్యవహారశైలి చూస్తే ఈ విషయంలో...

రైతుల పక్షాన నిలిచిన ‘రైతు గోస – బిజెపి భరోసా’ యాత్ర


తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, రైతు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన “రైతు గోస – బిజెపి భరోసా”...

రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం...

అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకుందాం


రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణను కొందరు ఏటీఎంలాగా మార్చుకుని కాంగ్రెస్ జేబులు నింపుతున్నారని విమర్శించారు. దీనిని అడ్డుకునేందుకు బిజెపి...

ప్రాణత్యాగమే కాదు, జీవించి దేశానికి సేవ చేయడమూ దేశభక్తే


”దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాదు, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి” అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా...

నేరాలలో అగ్రగామి, సైబర్ క్రైమ్ రాజధానిగా తెలంగాణ!


“తెలంగాణాలో క్రైమ్‌ రేట్‌ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్‌ నగరంలో దారుణం.. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు.. హైదరాబాద్‌లో అయితే చెప్పడానికే వీల్లేదు.. బైక్‌ రేసులంటూ ఇష్టమొచ్చినట్టు వెళ్తున్నారు..” అని స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దికాలం క్రితం ఆందోళన...

ప్రయోగశాల నుంచి ప్రజల జీవితాల్లోకి ఆవిష్కరణలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించినట్టు మన ప్రయాణం “ఆలోచన నుంచి ఆవిష్కరణ వైపు, ఆవిష్కరణ నుంచి ప్రభావం వైపు” సాగుతోంది. ఆ మార్పు ఇప్పుడు మన ఉన్నత విద్యా సంస్థలలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ వేదికపై కూడా తనదైన ముద్ర...

కేసీఆర్‌లానే రైతులను నిండా ముంచుతున్న కాంగ్రెస్


తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాటు దోచుకున్న గత కేసీఆర్ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా క్షోభ పెట్టింది. ముఖ్యంగా ధాన్యం కొనుగోళ్లలో, ఎరువులు అందించడంలో, పెట్టుబడి సాయంలో నిబద్ధత చూపించక, మిల్లర్ల నుంచి కోట్లాది రూపాయలు వసూళ్లు చేయడమే తమ విధానంగా వ్యవహరించింది....

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు దగా


ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ కష్టకాలంలో రైతులకు అండగా నిలబడటానికే బిజెపి ”రైతు గోస – బిజెపి భరోసా” కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్....

తెలంగాణలో కుప్పకూలిన ధాన్యం కొనుగోలు వ్యవస్థ


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్య వైఖరి వల్ల ధాన్యం కొనుగోలు వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్లే అన్నదాతలు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం...