ముగ్గురు మంత్రులున్నా అభివృద్ధి గుండు సున్నా


ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి మాత్రం శూన్యమని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ విమర్శించారు. మంత్రులు ఒకరితో ఒకరు కొట్లాడుకోవడం, అవకాశం వస్తే సీఎం సీటులో కూర్చోవాలనే తాపత్రయం తప్ప జిల్లాకు చేసిందేమీ లేదని ఆరోపించారు. సెప్టెంబర్...

తెలంగాణ రైల్వేలకు భారీగా నిధులు


తెలంగాణలో రైల్వే రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైల్వే రంగానికి మోదీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని, ప్రస్తుతం రూ రూ....

తెలంగాణ విముక్తి చరిత్రలో చిరస్థాయిగా పరకాల పోరాటాలు


పరకాల అమరవీరుల త్యాగాలు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. నిజాం నిరంకుశ పాలనపై ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై...

రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్


భారత యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన క్రీడాసదుపాయాలు, అవసరమైన ప్రోత్సాహం అందించి ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తోంది. ‘ఖేలో ఇండియా’ ద్వారా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్,...

తారా స్థాయికి కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల కుమ్మక్కు డ్రామాలు


గత వారం రోజులుగా తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ చేస్తున్న నీచ నికృష్ట కుమ్మక్కు డ్రామాలు గౌరవప్రదమైన అసెంబ్లీని, సభాపతిని, అవమానించేవిధంగా, కాంగ్రెస్ వాగ్దానాలను, ప్రభుత్వ వైఫల్యాలను బొంద పెట్టేవిధంగా నడుస్తున్నాయి. పార్లమెంట్‌లోనూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరంతరం సభలో...

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే


(సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం) 17 సెప్టెంబర్ 1998న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి...

కొండా సురేఖ మంత్రి పదవి నుండి తొలగింపుపై కాంగ్రెస్‌లో మౌనం!


ముఖ్యమంత్రి వ్యక్తిగత ప్రతిష్టగా తీసుకొని, పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తీసుకొచ్చి మరీ మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించడంలో విజయం సాధించారు. ఓ బీసీ మహిళకు అన్యాయం చేశారనే అపవాదును తొలగించుకోటం కోసం ఆమెతో పాటు సీనియర్ పార్టీ నాయకుడు జి...

హైదరాబాద్‌లో రూ. 1 లక్ష కోట్ల ప్రైవేట్ ఆస్తులకు 22ఏ సంకెళ్లు!


హైదరాబాద్‌లో హైడ్రా ఎంపిక చేసిన కూల్చివేతలపై వివాదం తర్వాత, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో భూములు, ఆస్తులను చేర్చడం ఆస్తి యజమానులలో ఆందోళన కలిగిస్తోంది. వారు తమ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి తమ ప్లాట్లు లేదా ఫ్లాట్లను...

6 గ్యారంటీలు మోసం.. 420 హామీలు దగా


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ ఈ వెయ్యి రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించుకుంటే.. రేవంత్ ప్రభుత్వం ఆడుతున్న అబద్ధాలు, అనవసర ఆర్భాటాలు, ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమల్లో మోసం, రోజుకో కొత్త సాకు...

అక్కుసుతోనే కాంగ్రెస్ గూండాల దాడి


తెలంగాణ ప్రజలు బిజెపి వైపు మొగ్గుచూపుతుండటాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్, తమ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు దిగజారుడు కుట్రలకు పాల్పడుతోంది. బిజెపి కార్యాలయాలపై దాడులు, బిజెపి నాయకుల నివాసాలను ముట్టడించడాలు, ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై దాడులకు పథకరచన చేయడం వంటి దుశ్చర్యలకు కాంగ్రెస్,...