మాలో ఒక్క మంత్రి మీదైనా అవినీతి ఆరోపణలు వచ్చాయా?


నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ కేవలం విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నం మాత్రమే అని కేంద్ర పార్లమెంటరీ, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అభిప్రాయం వ్యక్తం...

బడ్జెట్ చర్చను రాజకీయం చేస్తున్న విపక్షం


బడ్జెట్‌ అంశాలు చర్చించకుండా ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయని, ప్రధానిని దూషిస్తున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఆరోపించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపక్షం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తోందని అన్నారు. బడ్జెట్ అమలుకు సహకారాత్మక సమాఖ్యవాద స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వాలు...