ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు


మే 31న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘భారత్ భారతి’ ఆధ్వర్యంలో జరిగిన “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” కార్యక్రమంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక,...

రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా అవతరణ దినోత్సవ వేడుకలు


తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం...

అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకుందాం


రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణను కొందరు ఏటీఎంలాగా మార్చుకుని కాంగ్రెస్ జేబులు నింపుతున్నారని విమర్శించారు. దీనిని అడ్డుకునేందుకు బిజెపి...

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త


ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త మే 18న నార్వేలో పర్యటించబోతున్నారు. ఆయనే.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! నార్వే రాజు హెరాల్డ్ ఆయనకు స్వయంగా సాదర స్వాగతం పలుకుతారు. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ భారత వాణిజ్య రంగానికి ప్రాచుర్యం కల్పించే...

సుస్థిర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి


భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఇంధన అభద్రత, ఆర్థిక సంక్షోభాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం ముందు రెండే మార్గాలు ఉన్నాయి-సంకుచిత జాతీయ విధానాల వైపు తిరోగమించడం లేదా వృద్ధి, స్థితిస్థాపకత (పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం), స్థిరమైన అభివృద్ధిని అందించే భాగస్వామ్యాలను బలోపేతం...

ప్రాణత్యాగమే కాదు, జీవించి దేశానికి సేవ చేయడమూ దేశభక్తే


”దేశభక్తి అంటే కేవలం ప్రాణత్యాగం మాత్రమే కాదు, జీవించి ఉండి దేశానికి సేవ చేయడం కూడా గొప్ప దేశభక్తి” అని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా...

వికసిత్ భారత్ అంటే సంక్షేమం కూడా


బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 97 లక్షల మంది సరైన పత్రాలు సమర్పించకపోవడం అక్కడ సమస్య ఉన్నది అనడానికి స్పష్టమైన సంకేతమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. తొలగించిన...

ప్రయోగశాల నుంచి ప్రజల జీవితాల్లోకి ఆవిష్కరణలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించినట్టు మన ప్రయాణం “ఆలోచన నుంచి ఆవిష్కరణ వైపు, ఆవిష్కరణ నుంచి ప్రభావం వైపు” సాగుతోంది. ఆ మార్పు ఇప్పుడు మన ఉన్నత విద్యా సంస్థలలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ వేదికపై కూడా తనదైన ముద్ర...

సెమీ కండక్టర్ల రంగంలో దూసుకుపోతున్న భారత్


“దశాబ్దాలుగా, భారతదేశం సెమీ కండక్టర్ల విషయంలో ‘బస్సు మిస్ అయింది’ (అవకాశాన్ని కోల్పోయింది) అని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు ఆ మాట ఎంత మాత్రం నిజం కాదు,” అని రైల్వే, ఎలక్ట్రానిక్స్, ఐటీ, సమాచార, ప్రసారాల మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు....

మోదీ ‘ఏడు సూత్రాలు’తో నిశ్శబ్ద సంకేతాలు!


అసెంబ్లీ ఎన్నికల అనంతరం పరిస్థితులు సద్దుమణుగుతున్న తరుణంలో, పశ్చిమ ఆసియా సంఘర్షణ కారణంగా తలెత్తిన ఇంధన సంక్షోభంపై దేశం దృష్టి మళ్లుతోంది. ఈ సంఘర్షణ మూడున్నర నెలలకు పైగా ప్రపంచ ఇంధన మార్కెట్లను పట్టిపీడిస్తోంది. అనేక ఆసియా దేశాలు ఇప్పటికే ఇంధన వినియోగంపై...