దేశప్రజల కష్టాన్ని అవమానిస్తున్న రాహుల్
తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ బలమైన వృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం జీడీపీ వృద్ధి, తయారీ, సేవా రంగాల విస్తరణ,...
