ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్కలేదా?
తెలంగాణలో గ్రామీణ రోడ్ల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైందని, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జూలై 20న యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం...
