ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు


మే 31న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘భారత్ భారతి’ ఆధ్వర్యంలో జరిగిన “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” కార్యక్రమంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక,...

రైతుల పక్షాన నిలిచిన ‘రైతు గోస – బిజెపి భరోసా’ యాత్ర


తెలంగాణ రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ప్రదర్శిస్తున్న నిర్లక్ష్య వైఖరిని, రైతు పడుతున్న కష్టాలను స్వయంగా పరిశీలించేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, బీజేఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేపట్టిన “రైతు గోస – బిజెపి భరోసా”...

అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకుందాం


రాష్ట్రంలో అవినీతి పాలనకు చరమగీతం పాడి, తెలంగాణ అమరవీరులు కలలు కన్న తెలంగాణను పునర్మించుకోవాల్సిన అవసరం ఉందని బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. తెలంగాణను కొందరు ఏటీఎంలాగా మార్చుకుని కాంగ్రెస్ జేబులు నింపుతున్నారని విమర్శించారు. దీనిని అడ్డుకునేందుకు బిజెపి...

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త


ప్రపంచంలో అత్యంత ప్రజాదరణగల రాజకీయవేత్త మే 18న నార్వేలో పర్యటించబోతున్నారు. ఆయనే.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ! నార్వే రాజు హెరాల్డ్ ఆయనకు స్వయంగా సాదర స్వాగతం పలుకుతారు. ఈ పర్యటనలో భాగంగా నరేంద్ర మోదీ భారత వాణిజ్య రంగానికి ప్రాచుర్యం కల్పించే...

కొత్త ప్రపంచానికి భారత్‌ ఇటలీ బాట


అంతర్జాతీయ వ్యవస్థ పెను మార్పులకు లోనవుతున్న ప్రస్తుత సందర్భంలో అత్యున్నత రాజకీయ, సంస్థాగత స్థాయిలలో క్రమబద్ధ సంప్రదింపులు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత 21వ శతాబ్దంలో ఆయా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన పరివర్తన నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వం వంటివి ప్రజా...

సుస్థిర అభివృద్ధికి కలిసికట్టుగా కృషి


భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ఇంధన అభద్రత, ఆర్థిక సంక్షోభాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రపంచం ముందు రెండే మార్గాలు ఉన్నాయి-సంకుచిత జాతీయ విధానాల వైపు తిరోగమించడం లేదా వృద్ధి, స్థితిస్థాపకత (పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం), స్థిరమైన అభివృద్ధిని అందించే భాగస్వామ్యాలను బలోపేతం...

గ్రామస్థాయిలో మహిళా సాధికారత


ఒడిశాలోని దాదాపు 5,000 జనాభా ఉన్న నమన్‌గూడ గ్రామానికి చెందిన మహిళా సర్పంచ్ పుష్పాంజలి భుయాన్‌కు ఒక స్పష్టమైన ప్రణాళిక ఉంది. గ్రామంలో అధికారికంగా ‘గ్రామసభ’ సమావేశం కావడానికి ముందే ఆమె గ్రామంలోని మహిళలందరినీ ఒకచోటకు చేర్చారు. అంతకుముందు జరిగిన ఆ ‘మహిళా...

నేరాలలో అగ్రగామి, సైబర్ క్రైమ్ రాజధానిగా తెలంగాణ!


“తెలంగాణాలో క్రైమ్‌ రేట్‌ పెరిగింది. యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. వరంగల్‌ నగరంలో దారుణం.. తన్నుకోవడాలు, కొట్టుకోవడాలు.. హైదరాబాద్‌లో అయితే చెప్పడానికే వీల్లేదు.. బైక్‌ రేసులంటూ ఇష్టమొచ్చినట్టు వెళ్తున్నారు..” అని స్వయంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొద్దికాలం క్రితం ఆందోళన...

వికసిత్ భారత్ అంటే సంక్షేమం కూడా


బెంగాల్లో ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన 97 లక్షల మంది సరైన పత్రాలు సమర్పించకపోవడం అక్కడ సమస్య ఉన్నది అనడానికి స్పష్టమైన సంకేతమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలు, కొత్త, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి వ్యాఖ్యానించారు. తొలగించిన...

ప్రయోగశాల నుంచి ప్రజల జీవితాల్లోకి ఆవిష్కరణలు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించినట్టు మన ప్రయాణం “ఆలోచన నుంచి ఆవిష్కరణ వైపు, ఆవిష్కరణ నుంచి ప్రభావం వైపు” సాగుతోంది. ఆ మార్పు ఇప్పుడు మన ఉన్నత విద్యా సంస్థలలో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఇది అంతర్జాతీయ వేదికపై కూడా తనదైన ముద్ర...