ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు
మే 31న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ‘భారత్ భారతి’ ఆధ్వర్యంలో జరిగిన “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” కార్యక్రమంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక,...
