సాంప్రదాయ నైపుణ్యాలూ మన సంపదలో భాగమే


ఇటీవల ఫ్రాన్స్‌లోని ప్రాచీన విశ్వవిద్యాలయ నగరమైన ‘ఏక్స్-ఎన్-ప్రోవాన్స్’లో భారత్-ఫ్రాన్స్ ఆర్థిక సదస్సు జరిగింది. కాలపరీక్షకు నిలిచిన ఈ రెండు దేశాల భాగస్వామ్య విస్తృతిని, భవిష్యత్తు అవకాశాలను అక్కడ ఫ్రెంచ్ ఆర్థిక మంత్రితో కలిసి నేను పునరుద్ఘాటించాను. పారిస్‌లో జరిగిన పెట్టుబడిదారుల రౌండ్‌టేబుల్ సమావేశంలో...

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో పేదలపై ఆర్థిక భారం


హైదరాబాద్ నగరంపై, పేద, మధ్యతరగతి ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం పన్నుల భారం, డిపాజిట్ల పేరుతో నిలువుదోపిడీకి తెరతీసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్రంగా మండిపడ్డారు. జూలై 21న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పలువురు ప్రముఖులు ఆయన సమక్షంలో బిజెపిలో...

ముఖ్యమంత్రి, మంత్రుల కుమ్ములాటలతో పడకేసిన తెలంగాణ పాలన!


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి, దానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి, మంత్రులకు, అధికార పార్టీ నేతలకు ప్రజల సమస్యలు పట్టించుకొనే తీరిక చిక్కడం లేదు. అంతర్గత కుమ్ములాటలతో రచ్చ చేసేందుకే సరిపోతుంది. దానితో పరిపాలన పడకేసిన్నట్లయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే పలు కీలక...

దిల్లీలో విద్యార్థుల కోసం రాహుల్ నిరసనలు.. తెలంగాణలో అణచివేత


నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై నెల రోజులకు పైగా దిల్లీలో సీజేపీ నిరసనలు జరుపుతుంటే కాంగ్రెస్ గాని, ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గాని ఏనాడూ నోరు విప్పలేదు. కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు. కానీ పార్లమెంట్ వద్దకు వారు చేపట్టిన...

సెమికాన్ 2.0తో ప్రపంచ సెమీకండక్టర్ హబ్‌గా భారత్


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారత్‌ను ప్రపంచ సెమీకండక్టర్ శక్తిగా తీర్చిదిద్దే దిశగా కేబినెట్లో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. రూ.1,27,500 కోట్ల వ్యయంతో, 12 సంవత్సరాల కాలవ్యవధితో చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమం ‘సెమికాన్ 2.0’ పథకం ద్వారా అంతర్జాతీయ ఉద్రిక్తతలు,...

ఆధునిక ఇంజనీరింగ్ అద్భుతాలుగా రైల్వే స్టేషన్లు


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వే రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. గతంలో రైల్వే స్టేషన్ అంటే పాత భవనాలు, కనీస వసతులు లేని ప్రదేశాలుగా...

దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం: స్వదేశీ హైడ్రోజన్ రైలు పరుగులు


దేశ రైల్వే చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. పూర్తి స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన తొలి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ప్రారంభించారు. జూలై 18 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు హరియాణాలోని జింద్ నుంచి...

రాజు బలవంతుడైనందుకే దొంగలంతా ఐక్యమయ్యారు


పురాతనమైన భారతదేశ చరిత్రలో రామాయణ, మహాభారత కాలంలోనే సమున్నత ఆదర్శాల కోసం జీవితాలనే అర్పించినవాళ్లను మనం చూశాం. తదనంతరం వేల సంవత్సరాల క్రితమే చాణక్యుడు రాజకీయ, ఆర్థిక విషయాల గురించి భవిష్యత్తు తరాలకు పనికొచ్చేవిధంగా గొప్ప గొప్ప సూక్తులు చెప్పాడు. అందులో నేటి...

రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు


(రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలతో అరిగోస పడుతున్న రైతులకు భరోసా కల్పించే దిశగా వ్యవసాయ తీర్మానం)  వరంగల్ రైతు డిక్లరేషన్‌తో అన్నదాతలకు అనేక హామీలు గుప్పించిన కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక అందులో ఒక్క హామీని అమలు చేయలేదు. రుణమాఫీ నుంచి రైతు భరోసా...

పోలీసు వ్యవస్థ పనితీరును మార్చిన కొత్త నేరచట్టాలు


నూట యాభై ఏళ్లకు పైగా భారతదేశ నేర న్యాయ వ్యవస్థ వలస పాలన నాటి చట్టాల ఆధారంగానే నడిచింది. ప్రజాస్వామ్యం కోసం కాకుండా కేవలం అధికారాన్ని చెలాయించడం కోసమే ఆ చట్టాలను నాటి బ్రిటిష్ పాలకులు రూపొందించారు. ‘1860 నాటి ఇండియన్ పీనల్...