దేశప్రజల కష్టాన్ని అవమానిస్తున్న రాహుల్


తీవ్రమైన ప్రపంచ ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ బలమైన వృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక సంవత్సరం 2026-27 మొదటి త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం జీడీపీ వృద్ధి, తయారీ, సేవా రంగాల విస్తరణ,...

మాదకద్రవ్య రహిత భారతదేశం కోసం కలిసి పనిచేద్దాం!


ఆగస్ట్ 30న ప్రసారమైన ‘మన్‌ కీ బాత్‌’ ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక ఆసక్తికర విషయాలు, సామాజిక చొరవలు, వివిధ రంగాల్లో విజయం సాధించిన వ్యక్తుల స్ఫూర్తిదాయక కథనాలను పంచుకున్నారు. ఈ ప్రసంగంలోని ముఖ్యమైన అంశాల సమాహారం: ‌‌చరిత్రను సులభతరం చేసిన...

తెలంగాణ రైల్వేలకు భారీగా నిధులు


తెలంగాణలో రైల్వే రంగాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్రప్రభుత్వం పని చేస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రైల్వే రంగానికి మోదీ ప్రభుత్వం భారీగా నిధులు ఇచ్చిందని, ప్రస్తుతం రూ రూ....

తెలంగాణ విముక్తి చరిత్రలో చిరస్థాయిగా పరకాల పోరాటాలు


పరకాల అమరవీరుల త్యాగాలు తెలంగాణ విముక్తి పోరాట చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. నిజాం నిరంకుశ పాలనపై ప్రజలు సాగించిన వీరోచిత పోరాట స్ఫూర్తిని రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై...

రాష్ట్రంలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్


భారత యువతలోని క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి మెరుగైన క్రీడాసదుపాయాలు, అవసరమైన ప్రోత్సాహం అందించి ఉజ్వల భవిష్యత్తును కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం గత 12 ఏళ్లుగా ప్రత్యేక కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తోంది. ‘ఖేలో ఇండియా’ ద్వారా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్,...

గురువులే భావితరాలకు మార్గదర్శకులు!


విద్యార్థుల తలరాతను మార్చేది ఉపాధ్యాయులే. కోట్లాది మంది విద్యార్థుల జీవితాల్లో విజ్ఞానం, నైపుణ్యాలు, విలువలు, స్ఫూర్తి నింపి సుసంపన్నం చేస్తున్న గురువులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా భారతీయులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తన జన్మదినోత్సవాన్ని ‘ఉపాధ్యాయ దినోత్సవం’గా నిర్వహించాలని భారతదేశానికి రెండో రాష్ట్రపతిగా...

సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విమోచనమే


(సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం) 17 సెప్టెంబర్ 1998న హైదరాబాద్ నిజాం కాలేజీ మైదానంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, నాడు నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన సమర యోధులను సత్కరించి...

ఏకాత్మ మానవతావాదం నేటి అవసరం


(సెప్టెంబర్ 25న పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా జనసందేశ్ పాఠకుల కోసం) వెయ్యేళ్ల బానిసత్వం తర్వాత భారతదేశం తన అస్తిత్వాన్ని కోల్పోయింది. అనేక గాయాలతో భారతదేశం రక్తసిక్తమైంది. మానసిక హింసను భరిస్తూనే ఆ గాయాల నుంచి సరికొత్త సంధ్యారాగాలతో ‘భారతీయత’ రూపుదిద్దుకుంది....

హైదరాబాద్‌లో రూ. 1 లక్ష కోట్ల ప్రైవేట్ ఆస్తులకు 22ఏ సంకెళ్లు!


హైదరాబాద్‌లో హైడ్రా ఎంపిక చేసిన కూల్చివేతలపై వివాదం తర్వాత, రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితాలో భూములు, ఆస్తులను చేర్చడం ఆస్తి యజమానులలో ఆందోళన కలిగిస్తోంది. వారు తమ తక్షణ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి తమ ప్లాట్లు లేదా ఫ్లాట్లను...

6 గ్యారంటీలు మోసం.. 420 హామీలు దగా


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ ఈ వెయ్యి రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిటని ప్రశ్నించుకుంటే.. రేవంత్ ప్రభుత్వం ఆడుతున్న అబద్ధాలు, అనవసర ఆర్భాటాలు, ఆరు గ్యారంటీలు, 420 సబ్ గ్యారంటీల అమల్లో మోసం, రోజుకో కొత్త సాకు...