పాలన, జవాబుదారీతనాలను మెరుగుపరిచే ‘ఒక దేశం-ఒక ఎన్నిక’


ఏథెన్స్ లో ప్రతికూల ఓటింగ్ వ్యవస్థతో ప్రజాస్వామ్య రాజకీయాలు ప్రారంభమయ్యాయి. గ్రీకు నగర రాజ్యమైన ఏథెన్స్ లో ఎవరిని దేశం నుంచి బయటికి పంపేయాలి లేదా శిక్షించాలి అనే దానిపై అర్హులైన ఓటర్లు, ప్రధానంగా భూస్వాములు ఓటు వేసేవారు. ఈ విధానంలో మరణశిక్షకు...

జమిలి ఎన్నికలకు కేంద్రం జై


జమిలి ఎన్నికల దిశగా కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించాలని సూచిస్తూ మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సమర్పించిన నివేదికకు ఆమోదముద్ర వేసింది. ఈ నివేదికలో జమిలి ఎన్నికల కారణంగా దేశంలో ద్రవ్యోల్బణంలో...

లౌకిక పౌరస్మృతికి సమయం ఆసన్నమైంది


దేశంలో అమలవుతున్న పౌరస్మృతి మతతత్వంతో వివక్షాపూరితంగా ఉందని, లౌకిక పౌరస్మృతిని తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తద్వారా మత వివక్ష తొలగి, పౌరుల మధ్య అంతరం తగ్గుతుందన్నారు. తరచూ ఎన్నికల నిర్వహణ అభివృద్ధికి అడ్డంకిగా మారుతుందని, అన్నిరకాల...

ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే జమిలి ఎన్నికలు


మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ‘ఒక దేశం-ఒకే ఎన్నిక’ (ఓఎన్ఓఇ) పై ఉన్నత స్థాయి కమిటీ మార్చి 14న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఉమ్మడి ఎన్నికలపై తన నివేదికను సమర్పించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దీని అవసరం గురించి...