బోగస్ గా మారిన రూ.500 బోనస్ హామీ!


ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా మారేదీ అమలు చేయకుండా రేవంత్ సర్కార్ ప్రజలను దగా చేస్తూ వస్తున్నది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అమలు చేస్తామంటూ ప్రకటించిన 6 గ్యారంటీలను 6 నెలలు అవుతున్నా రేవంత్...

రైతులపై కాంగ్రెస్ బస్మాసుర హస్తం


నాడు వరి వేస్తే ఉరి అని కేసీఆర్​ అంటే.. ఇప్పుడు దొడ్డు వడ్లు వేస్తే ఉరి అని రేవంత్​ అంటున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. 45...